మహబూబ్ నగర్

పదేళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాబ్యూరో నవంబర్ 5జనంసాక్షి:  పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. …

*దివ్యాంగుల మండల అధ్యక్షుడిగా:ముత్తునూరి మహేష్*

ధర్మపురి నవంబర్ 4 (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం ఉదయం న్యూ టీటీడీ హాల్లో జిల్లా అధ్యక్షునీ సూచన మేరకు జిల్లా …

మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

ధర్మపురి నవంబర్4 (జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో …

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు – రాజోలి ఎస్ఐ లెనిన్..

గద్వాల ప్రతినిధి నవంబర్ 04 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని రాజోలి ఎస్ఐ లెనిన్ హెచ్చరించారు. …

Maldhakal Phc…నందు ఈరోజు అందరు సబ్సెంటర్ Anm sకు..TD వ్యాక్షిన్ ..HMIS..రిపోర్ట్ పై అవగాహన కల్పిస్తున్న..Mch ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.. శశికళ మేడం గారు మాట్లాడుతూ సబ్ …

మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

ధర్మపురి నవంబర్3 (జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో …

కెపాసిటీకి మించి ప్రయాణికులు పట్టించుకోని అధికారులు

ఇది ఎక్కడో పల్లెటూరు కాదు సాక్షాత్తు నేషనల్ హైవే 44 రహదారి పై వనపర్తి జిల్లా పెబ్బేరు నుండి అడ్డాకుల వరకు ప్రైవేటు గూడ్స్ వాహనాలలో జనాన్ని …

అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి

మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దళిత రత్న డాక్టర్ బి జనార్ధన్ జహీరాబాద్ నవంబర్ 2 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా తొర్రూర్ మండలం …

ఎమ్మెల్యే బీరం ఆదేశాల మేరకు రాజాపూర్ గ్రామంలో బిసి బోయ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభం.

కోడేరు జనం సాక్షి నవంబర్ 2 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో వాల్మీకి బోయ బీసీ కమ్యూనిటీ హాల్ పనులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి …

అమ్మాయిలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి- డీఈఓ గోవిందరాజులు

విద్యార్థినిలు పట్టుదలతో చదివితే తాము అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు కేజీబీవీ విద్యార్థినిలకు సూచించారు.బుధవారం తెలకపల్లి మండలం రాకొండ కేజీబీవీ ని …