మహబూబ్ నగర్

జాతీయ ఐక్యతా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

మల్దకల్ అక్టోబర్ 31(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పురవీధుల గుండా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని ఐక్యత …

జాతీయ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ జోడో యాత్ర.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్. గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 31 (జనం సాక్షి); జాతీయ సమైక్యత కొరకు రాహుల్ గాంధీ జూడో యాత్ర …

రాజాపురం గ్రామంలో ముద్ద శర్మ వ్యాది నిరోధక టీకాలు

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 31 కోడేరు మండల పరిధిలోని సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  పశువులకు ఇటీవల తలెత్తిన …

దీపావళి రోజు విద్యుత్ దీపాల ఏర్పాటు చాలా ఆనందం.

వెల్టూరు గ్రామ ప్రజలు. జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 24 అక్టోబర్ 2022 నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట ,నియోజకవర్గం ఉప్పునుంతల ,మండల పరిధిలోని  వెల్టూరు, గ్రామపంచాయతీలో, …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్ ఎస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నారాయణపురం గట్టుప్పల్ మండలాలలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు ఆత్మకూర్ జడ్పిటిసి …

హోంగార్డ్ రమేష్ మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (23) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో దెబ్బ రమేష్ హనుమకొండ పోలీస్ హెడ్ కోటర్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రమేష్ …

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి) మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ క్రికెట్ టోర్నమెంటును ఆదివారము సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ …

పాకిస్తాన్ పై భారత్ గెలవడంతో సంబరాలు

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్23(జనం సాక్షి):- టి 20 ప్రపంచ కప్ లో ఆదివారం పాకిస్తాన్ తో ఇండియా ఆడిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.దాయాదుల పోరులో భారత్ గెలవడంతో …

వనపర్తి జిల్లా కేంద్రంలో MB GARDEN కళ్యాణ మండపంలో “జాగృతి కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు”ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్వాగత కార్యక్రమంలో (FRESHER’S DAY) S……….. విద్యార్థులు ,తల్లిదండ్రులు ,

వనపర్తి టౌన్ : అక్టోబర్23 (జనంసాక్షి )                       వనపర్తి జిల్లా కేంద్రంలో MB …

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి) మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ క్రికెట్ టోర్నమెంటును ఆదివారము సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ …