మహబూబ్ నగర్

అనారోగ్యంతో హోంగార్డు మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (23) జనంసాక్షి న్యూస్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గబ్బెట రమేష్ అనే హోంగార్డు శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు భీమదేవరపల్లి మండలం ముత్తారం …

దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

మహబూబ్ నగర్ , అక్టోబర్ 23 (జనంసాక్షి ) : సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ సమగ్రత సమైక్యత పరిరక్షణ కోసం …

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవిమల్లేశం గౌడ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంగన్వాడి స్వీపర్ కొలిశేలిమి లింగమ్మ మరణించారు మరణించిన లింగమ్మ కుటుంబ సభ్యులను …

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవిమల్లేశం గౌడ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంగన్వాడి స్వీపర్ కొలిశేలిమి లింగమ్మ మరణించారు మరణించిన లింగమ్మ కుటుంబ సభ్యులను …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని తెలంగాణ …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆత్మకూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని తెలంగాణ …

ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుని సన్మానించిన జిల్లా కార్యవర్గ సభ్యులు

గద్వాల నడిగడ్డ అక్టోబర్ 23 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఆదివారం ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు …

25నతిమ్మప్ప స్వామి ఆలయం మూసివేత

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి)మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25న సూర్యగ్రహణం సందర్భంగా  మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి సాయంత్రం 6.27 …

తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న రాయచూర్ జిల్లా జడ్జి

మల్దకల్ అక్టోబర్ 23వ (జనంసాక్షి)మల్దకల్  శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం రాయచూరు జిల్లా సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ సురేష్ వగ్గనవర్ దర్శించుకున్నారు. వారికి …

తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న రాయచూర్ జిల్లా జడ్జి

మల్దకల్ అక్టోబర్ 23వ (జనంసాక్షి)మల్దకల్  శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం రాయచూరు జిల్లా సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ సురేష్ వగ్గనవర్ దర్శించుకున్నారు. వారికి …