మహబూబ్ నగర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 30వ రోజు సేవా కార్యక్రమన్న పాల్గొన్న బిజెపి నాయకులు

వనపర్తి రూరల్ జనం సాక్షి ఈరోజు 30వ తేదీన వనపర్తి రాజం నగరం చెరువు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17 జన్మదిన సందర్భంగా అక్టోబర్ రెండవ …

దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి

దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా చాలామంది నాయకులు అభిమానాలు …

గద్వాలలో ధనలక్ష్మి దేవి అలంకరణ 5 కోట్ల 11 లక్షల 11 వేల నూట 11 రూపాయలు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో గల శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత అమ్మవారు ధనలక్ష్మి …

గద్వాలలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు…

పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, కలెక్టర్ వల్లూరు క్రాంతి.. గద్వాల రూరల్ సెప్టెంబరు 30 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన …

ఐ ఐ టి లో సి ఎస్ ఇ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); ఇటీవలే వెలుబడిన ఐఐటి ఫలితాలలో జె ఇ ఇ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పి డబ్ల్యూ డి …

*శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు*

పెబ్బేరు సెప్టెంబర్ 30 (జనంసాక్షి): పెబ్బేరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో నవరాత్రుల భాగంగా చిన్న చౌడేశ్వరి ఆలయంలో గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు …

దళిత ఎమ్మెల్యే పై గిరిజనుల దాడి సరి కాదు.

ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షుడు కాలూరి మల్లేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి): విద్యుత్ షాక్ తో గిరిజన వ్యక్తి మృతి చెందాడని దాంతో స్థానిక ఎమ్మెల్యే …

వర్షాలకు గ్రామాలలో పొంగిపోర్లతున్న వాగులు వంకలు

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 మండల కేంద్రంతో పాటు ఆర్.గార్లపాడు వావిలాల, ఉదండాపురం, చాగాపురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లదిన్నె, …

శ్రీ ధనలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ సెప్టెంబర్ 30(జనంసాక్షి)దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణ దేవిఅలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది …

మితిమీరిన వేగాలతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మీ పై ఆధారపడిన కుటుంబాలను అనథలుగా చేసుకోవద్దు

-డి.ఎస్పీ ఎన్.సి.హెచ్ రంగ స్వామి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); ట్రాఫిక్ నియమాలు పాటించకుండా,అజాగ్రతతో వాహనాలు నడిపి వాహన దారులు ప్రమాదాలకు గురికావొద్దని తద్వారా …