మహబూబ్ నగర్

*ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు*

మక్తల్ జనంసాక్షి (అక్టోబర్ 15) మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ …

*ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

*అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 15) అలంపూర్ పట్టణములో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ …

ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 15) అలంపూర్ పట్టణములో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ …

తాటిపాముల గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న బీటీ రోడ్లు

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి బీటీ రోడ్డు మరమ్మత్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. …

డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు .

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ చంటిo పుట్టినరోజు సందర్బంగా రాయికోడ్ మండల బిఆర్ఎస్ …

కొండమల్లేపల్లి లో నూతన ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయాన్ని ప్రారంభించిన

ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా కొండమల్లేపల్లి అక్టోబర్ 14 జనం సాక్షి : సమాజంలోని ప్రతి ఒక్కరికి …

ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 14 జనం సాక్షి: ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించండి

 వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షులు సూగూరు వరప్రసాద్ రావు పానుగల్ అక్టోబర్14, జనంసాక్షి  మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర …

రైతు శ్రేయస్సు కొరకే టిఆర్ఎస్ కృషి..

రైతు కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీ అందజేత.. సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14( జనం సాక్షి): రైతు శ్రేయస్సు కొరకు దూరదృష్టితో రైతు బీమా పథకం …

గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ …

తాజావార్తలు