మహబూబ్ నగర్

అల్లాపూర్ లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు మోసెస్.

మర్పల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి) ప్రధానమంత్రి అనుసుచితి అభ్యుదయ యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కుటుంబాలకు జీవోనోపాధి కల్పించనున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ …

*వెంకట్ నారాయణ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు*

– సిపిఎం జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మునగాల, అక్టోబర్ 15(జనంసాక్షి): మండలంలోని  నేలమర్రి గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు …

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్

మక్తల్ అక్టోబర్ 15 (జనంసాక్షి) విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి సీనియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు. శనివారం మద్యాహ్నం సినియర్ సివిల్ జేడ్జ్ జి …

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మినీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలి.

 హైదరాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి అందించిన మున్సిపల్ చైర్మన్, సభ్యులు మక్తల్, అక్టోబర్ 15, (జనంసాక్షి ) నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని మున్సిపాలిటీ …

.మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గం.

దౌల్తాబాద్ అక్టోబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య గ్రామపంచాయతీ వాటర్ మెన్ అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబానికి ఉప్పరిపల్లి …

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన సర్పంచ్ ,విద్య కమిటీీ చైర్మన్

మల్దకల్ అక్టోబర్15(జనం సాక్షి)మండల పరిధిలోని మల్దకల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం సర్పంచ్ యాకోబు, విద్య కమిటీ చైర్మన్ సిద్ధి నర్సింలు మధ్యాహ్నం భోజన పథకం తనిఖీ చేశారు. …

‘నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తాం: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్

గద్వాల ప్రతినిధి అక్టోబర్ 15 (జనంసాక్షి) నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నామని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్  విజయ్ భాస్కర్‌ తెలియజేసారు.శనివారం జిల్లా కేంద్రంలోని …

చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి-CITU జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి డిమాండ్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 14 : జిల్లా కేంద్రంలోని అగ్రహారం రోడ్డులో ఉన్న అలుప్లెక్స్ కంపెనీలో పనిచేస్తున్న 70 మంది స్థానిక కార్మికులు పెండింగ్ …

భావి శాస్త్రవేత్తలు అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలి

– డీఈఓ డాక్టర్ గోవిందరాజులు నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 15 జనం సాక్షి: డా.ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా శనివారం  నాగర్ …

విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలి, బయోమెట్రిక్ తప్పనిసరిగా వినియోగించాలి

-డిఈఓ డాక్టర్ గోవిందరాజులు నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్15 జనంసాక్షి: తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల పరిధిలోని చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల …

తాజావార్తలు