మహబూబ్ నగర్

అంటరానితనము పాటిస్తే చర్యలు తప్పవు

మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) గ్రామాలలోని అంటరానితనం కుల వివక్షత పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం మండల …

లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు

మక్తల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) శ్రీ  శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు 17వ సం దసర శరన్న వరత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు ఒక్క …

లంబాడ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి…

బేల, సెప్టెంబర్ 30 ( జనం సాక్షి) చట్ట బద్ధత  లేని లంబాడ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం  మండలము లోని …

సిపిఐ నేత డి చంద్రయ్యను పరామర్శించిన రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు

వనపర్తి సెప్టెంబర్ 30 (జనం సాక్షి)కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిపిఐ మాజి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డి.చంద్రయ్య ను సిపిఐ …

కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ వర్కర్ల ధర్నా

వనపర్తి సెప్టెంబర్ 30(జనం సాక్షి) తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏవో కు వినతి పత్రం సమర్పించారు. …

సహకార సంఘాలు సొసైటీలు టిఆర్ఎస్ హయంలోనే బలోపేతం

సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల …

మొబైల్ చార్జింగ్ పెడుతుండగా మహిళా మృతి

మల్దకల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురై జ్యోతి (25)మహిళ మృతి చెందిన సంఘటన బిజ్వారం గ్రామంలో చోటు …

దళిత జర్నలిస్టుల ఫోరం ఉమ్మడి జిల్లా సమావేశం ను జయప్రదం చేయాలి.

దళిత జర్నలిస్టులందరికి దళిత బంధు అమలు చెయ్యాలి. దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి): దళిత జర్నలిస్టుల ఉమ్మడి మహబూబ్ …

ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిటీబ్యూరో సభ్యులు రావుల

వనపర్తి టౌన్ : సెప్టెంబర్ 30 (జనంసాక్షి) వనపర్తి పట్టణoలో  రావుల విస్తృత పర్యటన…….. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిటీబ్యూరో సభ్యులు రావుల. చంద్రశేఖర్ రెడ్డి పట్టణంలో …

మహాలక్ష్మి అలంకరణలో వాసవి మాత. ఆలయంలో యజ్నం, ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న 52 …