మహబూబ్ నగర్

అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనం

గరిడేపల్లిలో మహా అన్నదానం కార్యక్రమం గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): గరిడేపల్లి మండలంలోని మారుతి నగర్ యందు కొలువున్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద …

నాల్గవరోజు గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 29 దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నాల్గవరోజు శ్రీ …

తిమ్మప్ప స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

మల్దకల్ సెప్టెంబర్ 29(జనం సాక్షి)హరిహరాదుల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీదేవి అమ్మవారిని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా …

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 28 (జనంసాక్షి) కొరటికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ …

వేద సీడ్స్ వారి సదనంద్ గోల్డ్

రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. రివిజనల్ మేనేజర్ బీంసేన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్28(జనంసాక్షి): రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ నాణ్యతలో మన్నికలో వేద సీడ్స్ వారి సదనంద్ …

సీఎం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని …

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(జనంసాక్షి): తీరొక్క పువ్వులతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఈ నెల 24న బొడ్డెమ్మ బతుకమ్మతో ప్రారంభమైన …

సేవాలాల్ భవనం కాదు మా పిల్లలు డాక్టర్లు కావాలి…

  డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేవాలాల్ భవనం కాదు మా పిల్లలు డాక్టర్లు కావాలి… రామోజీ ఫిల్మ్ సిటి భూములు అటవీ భూములు కావా? పోడు …

66వరోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె

ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా వినతి మల్దకల్ సెప్టెంబర్ 28 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు  వీఆర్ఏలు నిరువధిక సమ్మె బుధవారం నాటికి …

బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

సిడిపిఓ కమలాదేవి మల్దకల్ సెప్టెంబర్ 28 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సిడిపిఓ కమలాదేవి అన్నారు. బుధవారం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ …