మహబూబ్ నగర్

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ ఇవ్వాలి

బీఎస్పీ పార్టీ నాయకులు ఆకేపోగు రాంబాబు   ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 ప్రభుత్వం వృద్దులకు ఆసరా పెన్షన్ ఇస్తూ మరో వైపు కఠీన నియామా నిబంధనలను …

శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు

మల్దకల్ సెప్టెంబర్ 27(జనంసాక్షి):దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చాడు. …

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 27 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థినిలు 41వరాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ కు ఎంపికైనారు యాదాద్రి జిల్లా …

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రుద్రంగి సెప్టెంబర్ 27 జనం సాక్షి రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలను ఎంపీపీ గంగం స్వరూప ఆధ్వర్యంలో …

తండ్రి జ్ఞాపకార్థం సభావేధిక కు పూర్వ విద్యార్థి షేక్ అస్లామ్ షరీఫ్ విరాళం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన సేవా సమితి సభ్యుడు షేక్ అస్లాం షరీఫ్ …

తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి.

ఘనంగా నివాళులర్పించిన దండోరా నాయకులు. తెలంగాణ కోసం తన పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన …

*వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి*

*మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న* ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న, …

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న, …

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డ్స్ పంపిణీ

 వనపర్తి జిల్లా (జనం సాక్షి 27)వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ నందు శ్రీ పవన్ కళ్యాణ్  పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన …

కొండా లక్ష్మణ్ బాపూజి నిఖార్సయిన తెలంగాణ వాది.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వద్ద గల ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ సైన్స్ కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ …