మహబూబ్ నగర్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహణ

మఖ్తల్ అక్టోబర్ 11 (జనంసాక్షి) మక్తల్ లైన్స్ క్లబ్ భీమా ఆధ్వర్యంలో కందూర్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని …

రైల్వే డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్ ని కలిసిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

మానవపాడు, అక్టోబర్ 11 (జనం సాక్షి):  అలంపూర్ చౌరస్తా లోని శ్రీ.జోగులాంబ ( హాల్ట్ ) రైల్వే స్టేషన్ ను పరిశీలించడానికి విచ్చేసిన రైల్వే డి ఆర్ …

సమాచార హక్కు చట్టం ఏర్పడి 17సంవత్సరాలు అవుతుంది(2005అక్టోబర్ 12)

అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం-అధికారులూ సహకరించండి అవినీతి అధికారులకు లంచాలు కాదు సమాచార దరఖాస్తులు ఇద్దాం…. వావిలాల రాజశేఖర శర్మ,స.హ చట్ట ఉద్యమ కారుడు…. నాగర్ కర్నూల్ రూరల్ …

కొత్త పింఛన్లు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామ పంచాయతీలో సోమవారం కొత్త పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్లను వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,గ్రామ సర్పంచ్ కొత్తింటి …

పండుగగా డాక్టర్ కల్లూరి సంతోష్ పుట్టినరోజు వేడుకలు

శివ్వంపేట అక్టోబర్ 10 జనంసాక్షి : జిల్లా బిసి సంక్షేమ డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం తన అభిమానుల మధ్య …

అక్రమ సంబందం కేసులో ఒకరు దారుణ హత్య,

ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు మల్దకల్ అక్టోబర్10(జనం సాక్షి)మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన సీమగొల్ల నడిపి నల్లన్న అలియాస్ మద్దెలబండ నడిపి నల్లన్న (54) ఈనెల …

వి ఆర్ ఏ లు శాంతినగర్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 10 (జనం సాక్షి); వీఆర్ఏ ల జేఏసీ పిలుపుమేరకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ తహసిల్దార్ ఆఫీస్ …

ముందుకు దూసుకుపోతున్న మునుగోడు*

టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్. తాండూరు అక్టోబర్ 10(జనంసాక్షి)మునుగోడు …

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో  గ్రూప్-1 …

ఆసరా పెన్షన్ల ఆలస్యంపై వృద్ధుల రాస్తారోకో

వనపర్తి అక్టోబర్ 10 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు ఆలస్యం చేయడంతో అమరచింత ప్రధాన రహదారిపై వృద్ధులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.వృద్ధుల రాస్తారోకోకు …

తాజావార్తలు