మెదక్

రుసుం వసూళ్లలో మెదక్‌కు రెండో స్థానం

సిద్దిపేట  : మార్కెట్‌ రుసుం వసూళ్లలో మెదక్‌ జిల్లా హైదరాబాద్‌ రీజియన్‌లో రెండో స్థానంలో నిలిచిందిని మార్కెటాంగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లేశం తెలిపారు. సిద్దిపేట మార్కెట్‌ …

రోడ్డు మరమ్మతుల కోసం పాదయాత్ర

రామాయంపేట : మండలంలోని రామాయంపేట నిజాంంపేట రహదారి మరమ్మతులు చేయాలని డియాండ్‌ చేస్తు తెరాస నాయకులు 10,కి .మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి …

బిల్లులు చెల్లించలేదని గ్రామానాకివాద్యుత్‌ సరఫరా నిలిపివేత

దౌల్తాబాద్‌ : బిల్లులు చెల్లించలేదని ఓం గ్రామానికి వాద్యుత్‌ సరఫర నిలిపి వేసిన సంఘటన మెదక్‌లో జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం శేరిపల్లి బండారంలో గృహ వినియోగ …

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి :  మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ అధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాక్ష్మీనం లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో ఆయనకి …

డీసిఎం వ్యాను ఢీకొని ఒకరి మృతి

చేగుంట :జిల్లా చేగుంట రోడ్డుపై వెళ్తున్న సైక్లిన్ట్‌ను డీసిఎం  వ్యాను ఢీకొంది ఈఘటనలో రంగం పేట గ్రామానికి చెందిన కిష్టయ్య (47)  అనే వ్యక్తి మృతి చెందాడు. …

రోడ్డు ప్రమాదంలో జిల్లా తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ ఆధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని  …

నరేంద్రనాథ్‌ స్ఫూర్తితో సేవాకార్యక్రమాలు చేపట్టాలి

సంగారెడ్డి, నవంబర్‌ 23 : స్వంత లాభం నుండి లోకకల్యాణం కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేసి సామూహిక వివాహాలు జరిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప …

రాజీవ్‌ రహదారిలో లోపాలు ఉంటే కఠిన చర్యలు

సంగారెడ్డి, నవంబర్‌ 23 : రాజీవ్‌ రహదారి నిర్మాణంలో లోపాలు ఉంటే సంబంధించిన అధికారులపై చర్యలకు తీసుకుంటానమి అసెంబ్లీ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భాను ప్రసాద్‌ శుక్రవారం …

ఆధికారులతో లోకాయుక్త ఛైర్మన్‌ పమీక్ష

చేగుంట జిల్లాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై లోకాయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి అధికారులతో శుశక్రవారం  సమీక్షలను నిర్వహించారు. విద్య, వైద్యంతో పాటు వివిధ పథకాలపై …

వైభవంగా సామూహిక వివాహాలు

చేగుంట మడలం వడ్యారంలో నరేస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలు శుక్రవారం ఘనంగా జరిగియి, మొత్తం 108 జంటలకు వివాహాలు నిర్వహించారు. నరేన్‌ ట్రస్టు అధినేత …