వరంగల్

విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 08(జనం సాక్షి) వరంగల్ నగరంలోని పోచం మైదాన్ ఎస్సార్ మహిళ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ ఆధ్వర్యంలో …

వినాయకునికి చెప్పన్ భోగ్ ప్రసాదం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 8 తూప్రాన్ పట్టణంలోని వైశ్య భవనంలో ఏర్పాటు చేసిన వైశ్య సంఘ వినాయకుని వద్ద పట్టణ ఆర్య వైశ్య సంఘం మహిళల …

దుంపెడ నుండి సిరికొండ జోడు పాదయాత్ర

జనం సాక్షి కథలాపూర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు సంఘీభావంగా కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజ్ ఆధ్వర్యంలో దుంపేట నుండి సిరికొండకు జోడో …

*ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సంగీభావం ప్రకటించిన మెట్పల్లి కాంగ్రెస్ నాయకులు*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 07 (జనం సాక్షి) ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నేడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని …

తూప్రాన్ లో చేనేత హస్తకళ మేళ ప్రదర్శన

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 7:: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లోని లింగారెడ్డి గార్డెన్లో చీరాలకు చెందిన గ్రామీణ వీవర్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళ …

నాసిరకంగా మన ఊరు-మనబడి పనులు.

-నాసిరకంగా నిర్మాణాలు. -నాణ్యతలేని ఇసుక, కంకర. -అధికారుల పర్యవేక్షణ లోపం. -జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేకతార్. పినపాక, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసాన …

సర్పంచ్ పోగుల సారంగపాణిని సన్మానించిన నాయకులు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 06 , (జనం సాక్షి ) : మండలంలోని చాగల్ సర్పంచ్, కబడ్డీ అసోసియే షన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి స్టేషన్ …

గుట్కా పై నిషేధం ఉత్తిదేనా!?

. •బయ్యారంలో యదేచ్చగా నిషేధిత గుట్కా వ్యాపారం బయ్యారం,సెప్టెంబర్5(జనంసాక్షి): పేరుకే నిషేధం…కానీ అంతా బహిరంగం!బయ్యారం మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ కిరాణం చూసినా గుట్కా అమ్మకాలు …

సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజ

వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు జనం సాక్షి కతలాపూర్ తెలంగాణ లో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది రకాల పెన్షన్ నుండి 45 లక్షల …

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు కేంద్రమంత్రి బిఎల్ వర్మ

  జనం సాక్షి/నెక్కొండ/తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ రైతులను నట్టేట ముంచుతున్నారని కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ అన్నారు. ఆయన సోమవారం …