అంతర్జాతీయం

యెమెన్‌లో 53 మంది దుర్మరణం

యెమెన్‌లో రెబల్స్ దళాలకు, ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరిగిన దాడుల్లో 53 మంది మృతి చెందారు. దక్షిణ ప్రాంతంలోని సముద్ర తీర నగరమైన ఎడెన్ లో …

11 మంది భారతీయులను కాపాడిన పాక్

ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని …

కెన్యాలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు

హైదరాబాద్:కెన్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. క్రైస్తవ విద్యార్థులే లక్ష్యం కెన్యా నగరం గారిస్సాలోని ఓ యూనివర్శిటీపై దాడికి దిగిన ఉగ్రవాదులు ఏకంగా 147 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. …

ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం…

జకార్తా:ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , …

రెండో బ్లాక్ బాక్స్ దొరికింది

మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం …

కెన్యా వర్శిటీపై ఉగ్రదాడి : 15 మంది మృతి

 హైదరాబాద్‌ : కెన్యా ఉత్తర ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు , …

కెన్యా యూనివర్సిటీలో కాల్పులు

గరిస్సా: కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు క్యాంపస్‌లోకి …

మాస్కోసముద్రంలో 54 మంది జల సమాధి

 మాస్కో: సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి మునిగిపోయి 54 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. సముద్రంలో దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలు ఢీకొనడంవల్లే ఈ …

మనవద్దకు హార్వర్డ్ వర్సిటీ

 న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను …

యెమెన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు

ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. …