అంతర్జాతీయం

బాల్కనీలోంచి జారిపడి ఐటి ఉద్యోగి మృతి

మెల్బోర్న్:  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్కు చెందిన  29 ఏళ్ల ఐటి ఉద్యోగి  పంకజ్ సా ప్రమాదవశాత్తూ  ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెల్లవారుఝామున  ఇండియాలో ఉన్న తన భార్యతో  …

తెలుగువారి ఉగాది ఉత్సవాలు బ్రిటన్ పార్లమెంటులో

తెలుగువారి ఉగాది ఉత్సవాలు బ్రిటన్ పార్లమెంటులో ఘనంగా జరిగాయి. ‘తెలుగు ప్రవాస భారతీయుల వేదిక’ ఆధ్వర్యంలో మార్చి 25న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల …

ప్రపంచ పెద్దావిడ కన్నుమూశారు

 టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన కురువృద్ధురాలు మిసావో ఒకావా  కన్నుమూశారు. గత నెలలోనే 117వ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆమె గుండె పనిచేయడం ఆగిపోయిన కారణంగా …

జీతాలు పెంచకుంటే ధర్నా చేస్తాం

లండన్: క్వీన్ ఎలిజబెత్ తెలుసుగా. ఆమె బ్రిటన్ దేశపు మహారాణి. చక్కగా తలపై కిరీటం, చేతిలో దండం ధరించి నిశ్చింతగా ఉండటమే ఆమె పని. ఎప్పుడోగానీ, ఆమె …

పెరూలో లోయలో పడ్డ బస్సు:21 మంది మృతి

హైదరాబాద్:పెరూలోని ఆయాకుచో ప్రావిన్స్‌లోని ఆండీస్ పర్వత శ్రేణుల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి …

వివాదాస్పద వీడియో పోస్ట్.. యువకుడి అరెస్ట్

సింగపూర్:  సింగపూర్ జాతిపిత, వ్యవస్థాపక తొలి ప్రధాని, ఇటీవల మరణించిన లీ క్యుయాన్ యోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 16ఏళ్ల  టీనేజర్ అమోస్ యీ పాంగ్ కౌన్ను …

గ్రాఫిటీని ప్రొత్సహిస్తున్న గిలాంగ్‌ నగరం

ఆస్ర్టేలియా, మార్చి 30 : ‘గ్రాఫిటీ’ భారత దేశంలో పెద్దగా ప్రాచీన్యంలో లేకపోయినా ధనిక దేశాల్లో మాత్రం ఆదొక హాబీ. గ్రాఫిటీ కళాకారుల దెబ్బకు గోడలన్నీ రంగుల …

ముగిసిన లీ క్వాన్ యూ అంత్యక్రియలు

సింగపూర్ : సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ(91) అంత్యక్రియలు ముగిశాయి. యూ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నేతలు హాజరయ్యారు. యూకు పలువురు నివాళులర్పించారు. లక్షలాది …

హోటల్ మీద ఉగ్రవాదుల దాడి: 17 మంది దుర్మరణం

సోమాలియా: సోమాలియా రాజధాని మోగాధిషులోని హోటల్ మీద ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదులు దాడిలో సోమాలియా దేశ రాయబారితో సహ 17 మంది మరణించారని శనివారం అధికారులు …

హాంగ్‌కాంగ్‌ రగ్బీ టోర్నమెంట్‌లో అభిమానుల సందడి..

హైదరాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో సెవెన్స్‌ రగ్బీ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో రెండో రోజు జరుగుతున్న రగ్బీ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విచిత్ర వేషధారణలతో స్టేడియంలో …