అంతర్జాతీయం

బొమ్మకారు రిమోట్‌తో ‘బోస్టన్‌’ పేలుళ్లు

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మారథాన్‌ పరుగు జరుగుతున్నప్పుడు నిందితులు ఒక బొమ్మకారు రిమోట్‌ సాయంతో బాంబులు పేల్చారని ,ఉగ్రవాద సంస్థ ‘ఆల్‌కాయిదా’ ఆన్‌లైన్‌ పత్రిక ద్వారా …

ఒకే వేదికపై కలుసుకున్న అమెరికా ప్రస్తుత, మాజీ అధ్యక్షులు

వాషింగ్టన్‌, జనంసాక్షి:అమెరికా ప్రస్తుత , మాజీ అధ్యక్షులు గురువారం ఒకే వేదికపై  కలుసుకున్నారు. డల్లాన్‌లోని సధరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీ జార్జి డబ్ల్యూ గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ …

బ్రిటన్‌ కుర్రాడికి ‘ఐ’ చేయి

స్మార్ట్‌ ఫోన్‌ సహయంతో పని లండన్‌,ఏప్రిల్‌ 24 : చిన్నపుడే జబ్బునపడి ఒక కాలు,ఒక చేయి పోగొట్టుకున్న బ్రిటన్‌ కుర్రాడు ప్యాట్రిక్‌ కేన్‌ (16)కు చెయ్యి లేని …

విలేకరులది చెత్త ఉద్యోగం!

న్యూయార్క్‌,ఏప్రిల్‌ 24: ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం అంటూ ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యాటక సంస్థ తెగ హడావుడి చేసింది.అది అత్యుత్తమమైతే..మరి అతి చెత్త ఉద్యోగమేంటంటారు?అమెరికా లోని ప్రముఖ …

అఫ్ఘాన్‌లో భూకంపం..13 మంది మృతి

భారత్‌,పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్‌/ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24: ఉత్తర అష్ఘానిస్థాన్‌,ఉత్తరభారతం,పాకిస్థాన్‌,పపువా న్యూగినియాలలో బుధవారం కొద్ది క్షణాలపాటు భూమి కంపించింది.అఫ్ఘాన్‌లో భూకంప ధాటికి 13 మంది మృతిచెందారు.దేశ రాజధాని ఢిల్లీ,గుర్గావ్‌,నోయిడాలతోపాటు శ్రీనగర్‌ …

చైనాలో ఉగ్ర పేలుళ్లు..21 మంది మృతి

. బీజింగ్‌,ఏప్రిల్‌ 24 :చైనాలో జింగ్‌జాంగ్‌లోని కాష్‌గర్‌ పట్టణంలో ఉగ్రవాదలు బాంబు దాడులకు తెగబడ్డారు.ఈ ఘటనలో 21 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.ఇందులో పోలీసులు కూడా ఉన్నారన్నారు.ఆరుగురు …

డెస్మండ్‌ టూటుకు అనారోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌,ఏప్రిల్‌ 24 :దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖుడు,నోబెల్‌ గ్రహీత డెస్మండ్‌ టూటూ (81) అనారోగ్యంతో కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఆయనకు అత్యుత్తమ వైద్య …

వైట్‌హౌస్‌లో పేలుళ్లు!

ఒబామాకు గాయాలు..కలకలం రేపిన ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌ ట్వీట్‌’ సిరియన్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్మీ హ్యకింగ్‌ ఫలితం వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 24 :”వైబ్‌హౌస్‌లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.అధ్యక్షుడు ఒబామా గాయాలపాలయ్యారు.” …

ఫేస్‌బుక్‌లో శిశువు 8 లక్షలకు అమ్మకం

లూథియానా,ఏప్రిల్‌24 :ఫేస్‌బుక్‌..సమస్యలపై స్పందించేందుకు,ఉద్యమాల్లో యువతను ఏకం చేసెందుకు మాత్రమే కాదు.ఏకంగా చిన్నారులను అమ్మేందుకూ పనికొస్తోంది.లూథియానాలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇందుకు సాక్షిగా నిలిచింది.నూరీ …

187కు పెరిగిన బంగ్లా మృతుల సంఖ్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎనిమిది అంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన వారి  సంఖ్య 187కు పెరిగింది. సుమారు 1500 మందిని సహయ బృందాలు రక్షించాయి. …