అంతర్జాతీయం

సిఎ ఎన్నికల నిర్వహణలో భారత్‌ సాయం కోరతా: దహల్‌

ఖాట్మండు: రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సాయం అందించాల్సిందిగా భారత్‌ను కోరతానని యుసిపిఎన్‌ (మావోయిస్టు) చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ బుధతెలిపారు. వచ్చే వారంలో ఆయన …

ఉ.కొరియా సరిహద్దుల్లో బారికేడ్లు

సియెల్‌: దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి విధ్వంసక బారికేడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా టెలివిజన్‌ ఛానల్‌ని ఉటంకిస్తూ యెన్‌హప్‌ న్యూస్‌ బుధవారం …

చైనా ఘర్షణలో 21 మంది మృతి

బీజింగ్‌: చైనా వాయువ్య ప్రాంతం జిన్‌ జియాంగ్‌ అధికారులు, దుండుగుల మధ్య జరిగిన భయంకరమైన  ఘర్షణలో 21 మంది మరణించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తూన్నట్లు స్థానిక …

120కి చేరిన టిబెటన్ల సంఖ్య

బీజింగ్‌: టిబెటన్ల ఆత్మాహుతులు కొనసాగుతూనే ఉఆన్నయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు యువ బౌద్ధ సన్యాసులు ఆత్మార్పణం చేసుకున్నారు. మరో చోట …

ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.

సమాజ్‌వాది పార్టీ నేత హత్య

గ్రేటర్‌ నోయిడా: సమాజ్‌ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్‌ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న …

బంగ్లాదేశ్‌ ఘటనలో 140కి చేరిన మృతుల సంఖ్య

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా శివారులోని సవార్‌ ప్రాంతంలో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ …

ఇరాక్‌లో హింసాకాండ..49 మంది మృతి

కిర్కుక్‌:ఇరాక్‌లో మంగళవారం భద్రతా బలగాలకు, నిరసనకారులకు మద్య జరిగిన ఘర్షణలో 49 మంది మృతిచెందారు. ఘర్షణల నేపథ్యంలో ఇద్దరి సున్నీ మంత్రులు పదవుల నుంచి తప్పకున్నారు. షియా …

నోరు జారాడంతో నిరసన చేపట్టిన భాజపా

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఒకరు మరోసారి నోరు జారారు. సత్యదేవ్‌ కటారే అనే నాయకుడు భిండ్‌ జిల్లాలో జరిగిన ఒక …

బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిగా నియమితులైన హమీద్‌

ఢాకా : బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ …