అంతర్జాతీయం

చైనాలో భూకంపం , 156 మంది దుర్మరణం

బీజింగ్‌ : చైనాలోని సిచువాస్‌ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్‌ స్కేల్‌పై దీని …

ఆర్‌ఎస్‌ఐ మృతదేహం కోసం పోలీసుల విశ్వప్రయత్నం

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసు స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలోనున్న ఆర్‌ఎస్‌ఐ వరప్రసాద్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందకు పోలీసులు విశ్వప్రయత్న చేస్తున్నారు. వరప్రసాద్‌ మృతదేహం …

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. …

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. …

బోస్టన్‌ ఘటనలో రెండో నిందుతుడి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: బోస్టన్‌ మారధాన్‌ జంట పేలుళ్లకు పాల్పడిన రెండో నిందితుడు డిజోఖర్‌ త్సార్నేప్‌ను ఈ ఉదయం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మెదటి …

ఐపీఎల్‌లో ఈనాడు

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడరడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. …

పాకిస్థాన్‌ లో భూకంపం

పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌ లో భూకంపం సంభవించింది. మన్షేరాలో భూమి కంపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.8గా నమోదైంది. ముజఫరాబాద్‌ వాయువ్య దిశగా 41కి.మీ …

ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో ముగిసిన భారత్‌ పోరు

తైపి : తైపిలో జరుగుతున్న ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారుల ఆట ముగిసింది. భారత బ్యాడ్మింటన్‌ ఆశాజ్యోతి పివి సింధు మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడు …

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం బాలవరం కేపీఆర్‌ సంస్థ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేపీఆర్‌ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులను బాలవరం, జి.దొంతమూరు గ్రామాల …

ప్రధానితో చర్చించే నిర్ణయాలు తీసుకున్నాం: రాజా

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించే అన్నీ  నిర్ణయాలు తీసుకున్నట్టు మాజీ టెలికాం మంత్రి రాజా స్పష్టంచేశారు. 2జి కుంభకోణంపై జేపీసీ విడుదల చేసిన ముసాయిదా నివేదికలో రాజాపైనే …