అంతర్జాతీయం
అసోంలో పోలీస్ కాల్పులు, ఇద్దరు మృతి
గోల్పారా, జనంసాక్షి: అసోం గోల్పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నేటి నుంచి జార్ఖండ్లో రాష్ట్రపతి పర్యటన
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్గఢ్, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మావోయిస్టు దాడిలో ఇద్దరి మృతి
చత్తీస్గడ్: కంకేర్ జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




