జాతీయం

రాహుల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నిలిపవేత

నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖాతాపై ట్విటర్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా …

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ …

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …

కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని …

ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రుణాలు

కరోనా సంక్షోభాన్ని అధిగమించేలా చర్యలు ముంబై,ఆగస్ట్‌7(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. …

కరోనా నుంచి కోలుకున్నాక 7నెలలపాటు యాంటీబాడీలు

స్పెయిన్‌ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో …

 పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌బూస్టర్‌గా

డోసు వేసుకోని వారిలో రీ ఇన్‌ఫెక్షన్‌ అధికం న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా వ్యాక్సీన్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ మాదిరిగా పనిచేస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికంటే వేసుకోని వారిలోనే ఇమ్యూనిటీ తక్కువగా …

రాయచూరులో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా

హసన్‌లో వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ కేసుల పెరుగదలతో అప్రమత్తం అయిన కర్నాటక బెంగళూరు,అగస్టు7(జనంసాక్షి): రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలోని ఐదుగురు వైద్య విద్యార్థులకు …

దేశంలోకి జాన్ససన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి …

ఎంపి రెడ్డప్పకు మంత్రి పరామర్శ

న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య …