జాతీయం

రైతులకు ఆర్‌బీఐ కానుక 

రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా వ్యవసాయ రుణాలు ముంబయి: రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు …

సీబీఐ విచారణకు..  సీపీ హాజరుకావాల్సిందే!

– కేసు విచారణలో పూర్తిగా సహకరించాలి – సీపీపై అరెస్టు కానీ, ఎలాంటి బలవంతపు చర్యలకు సీబీఐ దిగొద్దు – బెంగాల్‌ వ్యవహారంలో స్పష్టం చేసిన సుప్రింకోర్టు …

ప్రేమికులకు ముందస్తు హెచ్చరికలు

శృతిమించితే చర్యలు తప్పవన్న పోలీసులు చెన్నై,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి):ప్రేమికుల దినోత్సవంలో శృతి మించితే ఊరుకునేది లేదని తమఇలనాడు పోలీసులు అప్పుడే హెచ్చరికలు చేశారు. విచ్చలవిడి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. …

మేల్కోటేలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు

ప్రత్యేక ఆకర్షణ కానున్న జానపదోత్సవాలు బెంగళూరు,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ప్రముఖ ధార్మిక క్షేత్రం మేలుకోటలో 12న రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి జానపద కళామేళా ప్రత్యేక ఆకర్షణకానుంది. …

9నుంచి మహామస్తకాభిషేకం

తరలివస్తున్న జైన సాధువులు బెంగళూరు,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ధర్మస్థల గిరిధామంపై విరాజిల్లుతోన్న జగద్గురువు బాహుబలి మహామస్తకాభిషేకాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈనెల తొమ్మిది నుంచి 18 వరకు బాహుబలి మహామస్తకాభిషేకాల్ని …

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ

బడాబాబులకు వేలకోట్లు మాఫీ రైతులకు విదిల్చింది మాత్రం కొంతే: స్టాలిన్‌ చెన్నై,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన దీక్షకు డీఎంకే మద్దతు తెలిపింది. కేంద్రం దర్యాప్తు …

ఇక ఇన్సూరెన్స్‌ కంపెనీల వంతు

  మూడు కంపెనీల విలీనానికి చర్యలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): బ్యాంకుల విలీనం తరవాత ఇప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెననీల విలీనానాఇకి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వరంగంలోని మూడు బీమా సంస్థల విలీనం …

వ్యవసాయంపై నేలవిడిచి సాము

క్షేత్రస్థాయి అవగాహనా లోపం అమలుకాని మోడీ లాభసాటి వ్యవసాయ పథకాలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): వ్యవసాయం లాభసాటి కానంతవరకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వ్యర్థమే అన్న సంగతిని పాలకులు గమనించడం …

గుణాత్మక మార్పులకు దూరంగా పాలన

ప్రజలను గట్టెక్కించలేకపోతున్న మోడీ విధానాలు నోట్లరద్దు, జిఎస్టీ ప్రభావాలను గుర్తించని పాలకులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): దేశ చరిత్రలో 70 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదని ఇటీవల తెలంగాణ …

రైతు సమస్యలపై అవగాహనా లోపం

నగదు బదిలీతో సమస్యలు యధాతథం లోతైన ఆలోచన చేయని కేంద్రం న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): దేశంలో రైతులకు సంబంధించిన సమస్యలు అనేకానేకం ఉన్నాయి. ప్రధానంగా నీటి సౌలభ్యం, విద్యుత్‌,విత్తనాలు అందించడం…పండించిన …