జాతీయం

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం

మాదీ ఒంటరి పోరే అన్న ఆమ్‌ ఆద్మీ న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. …

నరసింహయ్య మృతికి ఏచూరి సంతాపం

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): సైద్దాంతిక నిబద్దతకు, అంకితభావానికి నరసింహయ్య మారుపేరని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. ఢిల్లీ నుండి ఫోన్‌లో తెలకపల్లి రవితో మాట్లాడిన ఆయన నరసింహయ్య …

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనవరి18(జ‌నంసాక్షి) : దలాల్‌ స్ట్రీట్‌ ఈ వారాంతాన్ని ఫ్లాట్‌గా ముగించింది. శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ చివరిలో …

51మంది మహిళలు.. అయ్యప్పను దర్శించుకున్నారు

  – సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసిన కేరళ ప్రభుత్వం తిరువనంతపురం, జనవరి18(జ‌నంసాక్షి) : శమరిమలలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రింకోర్టు తీర్పు వెల్లడించిన విషయం విధితమే. కాగా …

మమత ర్యాలీకి సంఘీభావం తెలిపిన రాహుల్‌

– ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఉన్నాయి – లేఖలో వెల్లడించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ కోల్‌కతా, జనవరి18(జ‌నంసాక్షి) : తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి …

పెళ్లిమండపంలో వధువుపై కాల్పులు

– వధువుకు తీవ్ర గాయాలు – ఢిల్లీలోని షాకార్‌పూర్‌లో ఘటన న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : పెళ్లిమండపంలోనే నవ వధువుపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలోని షాకార్‌పూర్‌లో చోటు …

జవాను కుమారుడి.. అనుమానాస్పద మృతి

  న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : సైనికులకు అందిస్తున్న ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేదని వీడియోలను సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ …

ఆ ఇద్దరు మహిళలకు భద్రతనివ్వండి

– 24గంటలు రౌండ్‌ ద క్లాక్‌ సెక్యూరిటీ కల్పించాలి – కేరళ ప్రభుత్వానికి సుప్రింకోర్టు ఆదేశం న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఇద్దరు …

సుప్రీంకోర్టు జడ్జిలుగా.. దినేష్‌, ఖన్నాల ప్రమాణస్వీకారం

  – 28కి చేరిన సుప్రింకోర్టు జడ్జీల సంఖ్య న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ …

రాఫెల్‌ రగడ!

– మోడీ నిర్ణయంతో రాఫెల్‌ ధరలు 41శాతం పెంపు – ఫ్రాన్స్‌ ఒక్కో విమానానికి రూ.1319 కోట్లు చెల్లిస్తే – భారత్‌ రూ.1670 కోట్లు చెల్లించింది – …