జాతీయం

మరింత సమర్థంగా ఎయిర్‌టెల్‌ 4జీ నెట్‌వర్క్‌

సమర్థ టెక్నాలజీ వినియోగానికి నిర్ణయం న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు త్వరలోనే కష్టాలు తొలగనున్నాయి. పది సర్కిళ్లలో తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఎయిర్‌టెల్‌ రంగం …

ఢిల్లీలో రిపబ్లిక్‌ డే రిహార్సల్స్‌

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి):దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే డ్రెస్‌ రిహార్సల్స్‌ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనే వివిధ వాహనాలు కనువిందు …

భారీ ఉగ్రకుట్ర భగ్నం …

– తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులు – 12బృందాలతో ఏకకాలంలో దాడులు న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : గణతంత్ర దినోత్సవ వేడుకలకు సరిగ్గా మూడు …

ప్రత్యక్ష రాజకీయాల్లోకి..ప్రియాంకా గాంధీ

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మక నిర్ణయం యూపీ తూర్పు ప్రాంత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియామకం – ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక – హర్షం …

గుజరాత్‌ అల్లర్ల కేసులో..  దోషులకు సుప్రీం బెయిలు

– తీర్పుపై చర్చించాలన్న సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించిన నరోడా పటియా ఊచకోత కేసులోని నలుగురు దోషులకు సుప్రీంకోర్టు …

అమేథీ పర్యటనలో రాహుల్‌

స్థానిక కార్యక్రమాలతో బిజీ న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): తన నియోజకవర్గమైన అమేథీలో రెండు రోజలు పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బుధవారం చేరుకున్నారు. రానున్న …

కోట్లలో ఇంటి విద్యుత్‌ బిల్లు

బిత్తరపోయిన యజమాని లక్నో,జనవరి23(జ‌నంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని అబ్దుల్‌ బసిత్‌ అనే వ్యక్తి తన ఇంటికి వచ్చిన విద్యుత్‌ బిల్లును చూసి బిత్తరయాడు. తన ఇంటికి కేవలం …

ప్రతీయేటా ఐదురోజులు అడవిలో గడిపేవాడిని

– నన్నునేను తెలుసుకోవడానికి ఉపయోగపడేది – అలాచేస్తే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతాం – పదేళ్ల వయస్సులోనే హిమాలయాలకు వెళ్లొచ్చా – ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ, …

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే గణెళిశ్‌

గాలింపు చేపట్టిన పోలీసులు బెంగళూరు,జనవరి23(జ‌నంసాక్షి): విజయనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై మద్యం బాటిల్‌తో దాడి చేసిన కేసులో కంప్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గణెళిశ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బిడది …

టెక్నాలజీ మాంత్రికుడి తిరోగమన వ్యాఖ్యలు

ఇవిఎంలపై చంద్రబాబు పసలేని ఆరోపణలు నిపుణులతో పరిశీలన ఎందుకు చేయించరు? న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): టెక్నాలజీ అంతా తన చలవే అన్న చంద్రబాబు కూడా ఇవిఎంలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇవిఎంలను …