జాతీయం

మోదీ హావిూలేమయ్యాయి?

– ఇచ్చిన హావిూల్లో వేటిని నెరవేర్చలేదు – కాంగ్రెస్‌ పాలనతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – మధ్యప్రదేశ్‌ను అగ్రికల్చర్‌ హబ్‌గా మార్చుతాం – మధ్యప్రదేశ్‌ ఎన్నికల …

ఉచితబియ్యం పథకం సరికాదు

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు చెన్నై,నవంబర్‌23(జ‌నంసాక్షి): తమిళనాడు అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని మద్రాస్‌ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. అలాంటి పథకాల వల్ల ప్రజలు బద్ధకస్తులుగా మారుతున్నారని …

కొనసాగుతున్న చమరు ధరల తగ్గింపు

న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): దేశీయంగా చమురు ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, ధరలు …

అయ్యప్ప భక్తులపై పోలీసుల ప్రతాపంపై హైకోర్టు సీరియస్‌

శాంతిభద్రతల పేరుతో అతిగా వ్యవహరించొద్దని సూచన తిరువనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): అయ్యప్ప భక్తుల పట్ల అతిగా వ్వయహరించరాదని కేరళ హైకోర్టు పోలీసులకు గట్టిగా హెచ్చిరించింది. పోలీసులు భక్తులపై కఠినంగా ప్రవర్తించొద్దని, …

జోషి వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందన

వెనక్కి తీసుకున్న జోషి న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): హిందూమతం గురించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడాలి అని కాంగ్రెస్‌ నేత సీపీ జోషి ఇటీవల ఓ వివాదాస్పద కామెంట్‌ చేశారు. …

కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

రూపాయి విలువను మోదీ తల్లి హీరాబెన్‌తో పోలిక ఇండోర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేత, ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు …

భారత్‌ తో ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్‌

న్యూఢిల్లీ, నవంబర్‌23(జ‌నంసాక్షి) : భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరి 24 గంటలు కూడా గడవకముందే ఆ ఒప్పందాన్ని పాక్‌ తుంగలో తొక్కింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు …

నావ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవే!

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ శ్రీనగర్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చేతులు కలపడం వెనుక పాకిస్థాన్‌ …

పాక్‌లో భారత దైత్యాధికారులకు అవమానం

గురుద్వారాలు సందర్శన సందర్భంగా ఆంక్షలు మండిపడ్డ భారత్‌..లిఖితపూర్వకంగా నిరసన న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): పాక్‌లోని సిక్కు యాత్రా స్థలాన్ని సందర్శించడానికి వచ్చిన తమ దౌత్యవేత్తలను అడ్డుకోవడంపై భారత్‌ తీవ్రంగా నిరసన …

ఆర్థిక నేరగాళ్లకు సకల భోగాలా

జైళ్లలో సకల సౌకర్యాలపై సుప్రీం ఆగ్రహం జైళ్ల శాఖ తీరుపై మండిపాటు నివేదిక ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం న్యూఢిల్లీనవంబర్‌22(జ‌నంసాక్షి): తీవ్రమైన నేరాలకు పాల్పడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న …