జాతీయం

పండిట్‌ నెహ్రూకు జాతి ఘన నివాళి

శాంతివనంలో శ్రద్దాంజలి ఘటించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆయన …

గజ తుఫాన్‌తో తమిళనాడు అప్రమత్తం

తీరప్రాంతాల్లో సహాయక చర్యలకు రంగం సిద్దం భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్న వాతావరణశాఖ చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుపాను మరో 24 గంటల్లో …

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

– పదిమందితో జాబితాను విడుదల చేసిన అధిష్టానం – పొన్నాలకు మళ్లీ మొండి చేయి – రెండవ జాబితాలో రెడ్లు-6, బీసీ-2, ఎస్సీ-1, ఎస్టీలకు 1 స్థానం …

జగన్‌పై దాడి కేసులో స్వతంత్ర దర్యాప్తు

రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ అయిన వైకాపా నేతలు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేతలు రాష్ట్రపతిని కోరారు. ఇప్పటికే …

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన నేతలు న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు ఊరట కలిగింది. ఈ కేసులో విచారణకు సుప్రీం అంగీకరించింది. కాంగ్రెస్‌ …

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం నష్టాల బారిన పడిన సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. తర్వాత లాభాల బాటపట్టాయి. బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక, చమురు …

ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ నీముచ్‌ గ్రామస్థులు ప్రకంటించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నీముచ్‌ గ్రామానికి చెందిన ఏడు కాలనీల ప్రజలు ఎన్నికల్లో …

వాట్సాప్‌లో నకిలీ వార్తలకు చెక్‌

బృందాలను ఏర్పాటు చేసిన సంస్థ ఇటీవలి ఘటనలతో అప్రమత్తం న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నకిలీవార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 20 పరిశోధనా బృందాలను …

జెట్‌ ఎయిర్‌వేస్‌ను బయటపడేసే యత్నం

కొనుగోలు చర్చల్లో టాటా గ్రూపు ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): నష్టాల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలను దక్కించుకొనేందుకు టాటా సంస్థ చర్చలు జరుపుతోంది. …

బహిరంగ విచారణ చేపడతాం

– శబరిమల తీర్పును పునఃసవిూక్షించాలని 49పిటీషన్లు – విచారణ చేపట్టిన సుప్రింకోర్టు – జనవరి 22న బహిరంగ విచారణ చేపడతామని వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల …