వార్తలు

బోడును మండలంగా ప్రకటించాలి…మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రజా ప్రతినిధుల హెచ్చరిక

టేకులపల్లి, అక్టోబర్ 3( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలో గల బోడు ప్రాంతాన్ని బోడు నూతన మండలం …

సేవా గుణ సంపన్యుడు రొంపల్లి సంతోష్ కుమార్.

సేవా గుణ సంపన్యుడు రొంపల్లి సంతోష్ కుమార్. గాంధీ జయంతిన డాక్టరేట్, శాంతి సేవా రత్న అవార్డు మనం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు. తాండూరు అక్టోబర్ 3(జనంసాక్షి)సమాజసేవలో …

కరీమాబాదులో దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం

కరీమాబాదులో దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 03 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కరీమాబాద్ ఆదర్శ ట్రస్ట్ భవనంలో మంగళవారం …

ప్రముఖ తెలుగు సాహితీవేత్త ప్రొఫెసర్ గజానన్ తామన్ మృతి – ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించిన పుట్ట మధుకర్

ప్రముఖ తెలుగు సాహితీవేత్త ప్రొఫెసర్ గజానన్ తామన్ మృతి – ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించిన పుట్ట మధుకర్ జనంసాక్షి, మంథని : బహుభాషా కోవిదుడు …

తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం… …

ఐఆర్ జీఓను సవరించాలి

ఐఆర్ జీఓను సవరించాలి టేకులపల్లి, అక్టోబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం జీవో 159,133 ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ,ఉద్యోగులకు రెండవ పిఆర్సిలో భాగంగా …

ప్చ్‌.. బాబుకు మళ్లీ నిరాశే..!!

ఢిల్లీ, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను …

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం వనపర్తి బ్యూరో అక్టోబర్03 (జనంసాక్షి)మృతుల కుటుంబాలకు ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి అన్నారు …

నేతాజీ సేవా రత్న పురస్కార్ కు ఎంపిక

నేతాజీ సేవా రత్న పురస్కార్ కు ఎంపిక రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : నేతాజీ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నేతాజీ సేవా రత్న పురస్కార్ కు అడ్వకేట్ …

వికారాబాద్లో గురు వారం జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలి. – వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి.

వికారాబాద్లో గురు వారం జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలి. – వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి. మర్పల్లి అక్టోబర్ 04 (జనం సాక్షి) జిల్లా కేంద్రం …