Main

నిరుద్యోగుల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

ఉద్యమ సందర్భంలో చేసిన హావిూలు ఏమయ్యాయి మాడీ,కెసిఆర్‌లు రీ డిజైన్‌ నిపుణులు ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న కెసిఆర్‌ నిరుద్యోగ గర్జనలో మోడీ,కెసిఆర్‌లపై ఫైర్‌ అయిన రాహుల్‌ తెలంగాణ …

గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత

రాహుల్‌ రాకతో మలినమైందంటూ ఎంపి సుమన్‌ శుద్ది అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులను చంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. …

కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ అనుభవిస్తున్నాడు: రేవంత్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో నాగార్జున, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, బీమా, శ్రీరాంసాగర్‌ కట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ …

చేనేతలకు అన్నివిధాల అండగా ఉంటాం

– చేనేతకు రూ. 400 కోట్లుకుపైగా నిధులు కేటాయించాం – కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులెక్కువ – చేనేత మగ్గాల …

అదుపులోకి తీసుకున్న యువకుల విచారణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో సోమవారం అదుపులోకి తీసుకున్న ఆరుగురిని ఎన్‌ఐఏ విచారిస్తున్నది. పాతబస్తికి చెందిన యువకులు బాసిత్‌, సన, ఫరూకీ, ఖాదర్‌, ఖలీద్‌ అహ్మద్‌, ఖాజా, మహమ్మద్‌ అబ్దుల్‌ …

కేసీఆర్‌కు బీహార్‌ సీఎం నితీష్‌ ఫోన్‌

– రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో  మద్దతివ్వాలని వినతి – పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయిస్తామన్న కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 7(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిహార్‌ సీఎం …

ఫిలింనగర్‌లో దారుణం..

– భర్తను కడతేర్చిన భార్య – నోట్లో ‘హిట్‌’ కొట్టి హతమార్చిన వైనం – స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు – మృతుడు జగన్‌ది …

మహీంద్రా ఫౌండేషన్‌ నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  పట్టభద్రులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టెక్‌ మహేంద్రా ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. వివిధ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుంది. నాలుగు నెలలపాటు అనుభవజ్ఞులతో ఫౌండేషన్‌ …

కంటివెలుగు కోసం స్వచ్చంద సంస్థల సహకారం

రోటరీ, లయన్సం వంటి వాటిని ఉపయోగించాలి అంధత్వ నివారణెళి లక్ష్యంగా కంటి పరీక్షలు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు ప్రసాదించేందుకు, …

లిటిగేషన్లలో పోలీసుల వేలుపై అధికారుల ఆగ్రహం?

భూవివాదాలపై అవగాహన పెంచుకోవాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ఇటీవల భూ వివాదాలు పెరిగాయి. సరైన భూ రికార్డులు లేని  కారణంగా ప్రతిదీ వివాదంగా మారి లిటిగేషన్లను పెంచుతోంది. దీంతో కోర్టుల …

తాజావార్తలు