Main

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

మహేశ్‌బాబుకు లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకోబోయే ముందు తమ తల్లిదండ్రులకో లేదంటే సన్నిహితులకో సూసైడ్ నోట్ రాసి, చావుకి కారణాలు తెలియజేస్తుంటారు. కానీ ఓ విద్యార్థి తన …

అంగన్‌వాడీల ద్వారా కెజీ విద్య ప్రమోషన్‌

ఖర్చు తగ్గడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచే ఆలోచన అధికారుల కసరత్తు హైదరాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు విలీనం చేయడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం …

పటాన్‌ చెరువు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

– రబ్బరు పరిశ్రమలో టైర్లకు అంటుకున్న నిప్పు – మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది – రూ.60-70 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా – ఘటనా …

అక్టోబర్‌,నవంబర్‌లో టిఆర్‌ఎస్‌ రాజకీయ సభ

ఇందుకోసం సిఎం కెసిఆర్‌ కసరత్తు ప్లీనరీ విజయవంతం చేసేలా నేతలకు దిశానిర్దేశం :కడియం వరంగల్‌,ఏప్రిల్‌ 24(జ‌నంసాక్షి): గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు …

ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  గ్రూప్‌-2 నియామక పక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ …

నగరం చుట్టూ ఉద్యానవనాలు

ట్విట్టర్‌లో కెటిఆర్‌ వీడియో పోస్ట్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):   మహానగరం చుట్టూ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీ.రామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారీగా వనాలను, ఉద్యావనాలను అభివృద్ది …

హైదరాబాద్‌లో మేయర్‌ అర్ధరాత్రి పర్యటన

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రహదారులను మేయర్ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి పరిశీలించారు. జూబ్లీహిల్స్, నల్గొండ …

ఎయిమ్స్‌ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం

బీబీ నగర్‌ నిమ్స్‌ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం  జరిగిందని భావించాలి. …

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలు ఉక్కిరిబిక్కిరి …

శబ్ద కాలుష్యంపై నగర పోలీసుల నజర్‌

మోతమోగితే కేసులు తప్పవు హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): నగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర్‌  పోలీస్‌ చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారు. బాజాబజంత్రీలు వ్యవక్తిగత జీవనానికి …

తాజావార్తలు