Main

చేప ప్రసాదం పంపిణీ పై అధికారుల స‌మిక్ష‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి : జూన్ 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేసే ఉచిత చేపప్రసాదం …

తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర

– తెలుగుభాష పరిరక్షణకు కృషిచేయాలి – ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు – ఘనంగా సారస్వత పరిషత్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలు హైదరాబాద్‌, మే26(జ‌నంసాక్షి) : తెలంగాణ …

మహానటి విజయంలో అందరిదీ ప్రేమాత్మక పాత్ర

తానొక్కడినే క్రెడిట్‌ కొట్టేయలేను విజయోత్సవంలో నాగ్‌ అశ్విన్‌ హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): మహానటి’ సినిమాకు వచ్చిన క్రెడిట్‌ మొత్తం తానే తీసుకోవాలని ఉంది.. కానీ, అది కుదరని పని’ అని …

రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్‌షా

– టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు – పింక్‌ డైమండ్‌ లేదని జడ్జీల కమిటీ ప్రకటించాయి – రూబీ ముక్కలైందని ఐవైఆరే నిర్దారించారు – అసత్య ఆరోపణలతో …

శాస్త్రీయంగా జోన్ల విభజన

ఉద్యోగ, నిరుద్యోగుల్లో సానుకూల స్పందన ఉద్యోగ నియామకాల్లో చేకూరనున్న ప్రయోజనం హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్ల వర్గీకరణ సాగిందన్న అభిప్రాయం కిందిస్థాయి ఉద్యోగుల్లో, …

ప్రజల భాగస్వామ్యంతోనే ..  విశ్వనగరం సాధ్యం

– అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర ప్రజలదే – నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం – మూడు నెలల్లో …

ధాన్యం దిగుబడి పెరిగింది

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌ లో వరి ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని పౌరసరఫరాల అధికారులు అన్నారు. 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి …

బలహీనవర్గాల కోసమే గురుకులాలు: జోగు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌ 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి జోగు రామన్న తెలిపారు. …

పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ …

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అనుమానం వస్తే కాల్ చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. …

తాజావార్తలు