Main

వెన్నెలైనా..! చీకటైనా..!! అంటూ మాకు చీకట్లు మిగిల్చారా కృష్ణ గారూ..???

  రణ రంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం.. కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం.. అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే …

అంతర్జాతీయ జంప్ రోప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులు

  కూకట్ పల్లి (జనంసాక్షి ): 18 నుండి 22 వరకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగే క్వీన్స్ కప్ పోటీలలో తెలంగాణ నుండి ఎం. …

పెన్ పహాడ్ మండలం

మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి *ఫోటోరైటఫ్:చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఎంపీపీ నేమ్మాది బిక్షం,జెడ్పిటిసి మామిడి అనిత పెన్ పహాడ్. నవంబర్ 11 (జనం సాక్షి) …

లారీ ఢీకొని రిపోర్టర్ మృతి

ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. సబ్ …

ఇస్రో సైంటిస్ట్ కిష్టయ్య మృతి బాధాకరం..

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం సాక్షి నవంబర్ 11 టేక్మాల్ గ్రామానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త కిష్టయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించిన …

గచ్చిబౌలి డివిజన్ అభివృద్దే తన ముందున్న లక్ష్యం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి”

 ప్రాంతంలోనైనా ఎన్నో కొన్ని సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయని, అయితే ఒక ప్రణాళిక అబద్ధంగా వాటిని అధిగమించడం ద్వారా సమస్య రహిత డివిజన్ గా …

శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే తన ప్రథమ కవర్తవ్యం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగుతున్న తనకు శేరిలింగంపల్లి డివిజన్ ప్రజల సమగ్రాభివృద్దే తన ప్రథమ కర్తవ్యం అని, వారి సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేస్తానని …

శుభాకార్యం లో పాల్గొన్న టిపిసిసి నాయకులు నరోత్తం

జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామంలో  శుక్రవారం  కాంగ్రెస్ నాయకులు కె.సుభాష్ రెడ్డి సోదరుని  మనవరాలు కుమార్తె,కూతురు  నామకరణోత్సవ  కార్యక్రమంలో  టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. …

దుర్గ మాత బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నవంబర్ 11 (జనం సాక్షి) కొహిర్ మండలం లోని కోత్తుర్( డి ) గ్రామం లో శుక్రవారం దుర్గ మాత బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …

జై తుల్జా భవాని మాతను దర్శించుకున్న జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.

బషీరాబాద్ మండల పరిధిలో శుక్రవారం రోజున దామర్ చెడ్ గ్రామ లో వెలసిన తుల్జా భవాని మాత జాతరకు ముఖ్య అతిథిగా  జడ్పి చైర్ పర్సన్ పట్నం …