హైదరాబాద్

మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం

          గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం …

ముందే చెప్పిన జనంసాక్షి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్

హైదరాబాద్ (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ …

తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం

ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్‌ …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

సెప్టెంబర్ 1(జనం సాక్షి)  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ  అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై …

కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

          సెప్టెంబర్1 ( జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాఅడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో …

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అందాల ముద్దుగుమ్మ‌

          సెప్టెంబర్ 1 ( జనంసాక్షి):బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎంతో గోప్యంగా సాగింది. కానీ …

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం

` నేడు పలు వేదికలపై ప్రసంగించనున్న జస్టిస్‌ బీఎస్‌ రెడ్డి ` రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యే అవకాశం ` తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో రౌండ్‌ …

బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట …

42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం …