హైదరాబాద్

ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ …

మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని …

ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో …

విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన‌  సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ …

అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలి: తమిళనాడు సీఎం స్టాలిన్

హిందీ-సంస్కృతం.. 25 ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి తమిళనాడులో ముదురుతున్న హిందీ వివాదం.. మరో భాషా యుద్ధానికి మేం సిద్ధమే.. స్టాలిన్ హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను …

ఢలిమిటేషన్‌లో దక్షిణాదిలో సీట్లు తగ్గించే కుట్ర

` తెలంగాణకు సౌంధవుడిలా కిషన్‌రెడ్డి ` ఆయన వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదు ` సబర్మతి సుందరీకరణను ప్రశంసించి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం …

కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది

` ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞమిది ` ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి ` కుంభమేలా ముగింపుపై మోడీ వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ’మహాకుంభమేళా’ …

ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, వృత్తి విద్యలో 85శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే …

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

` భారీగా పోలింగ్‌ ` 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్‌ పక్రియ ముగిసింది. …

మొదట తాగునీటిపై దృష్టిసారించండి

` ఏపీ, తెలంగాణలకు సూచించిన కేఆర్‌ఎంబీ ` రెండు జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ రెండు …

తాజావార్తలు