బిజినెస్

బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి రాజ్‌నాథ్‌ ఘననివాళి

న్యూఢిల్లీ,డిసెంబర్‌23(జనంసాక్షి):  విమాన ప్రమాదంలో మరణించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి  కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. మంగళవారం దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం కూలిపోవడంతో …

నేటి నుంచి చండీయాగం

మెదక్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి):  అయుత చండీయాగానికి శుభఘడియలు మొదలయ్యాయి. బుధవారం ఈ యాగం నిర్వహణ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుణ్యాహవాచనం …

ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉదృతరూపం దాల్చుతుంది

ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకుల హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా  నిరాహార దీక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం కోసం ప్రస్తుతం శాంతియుతంగా పోరాటం ప్రారంభించామని, ప్రభుత్వం  …

కరీంనగర్‌లో ఉన్మాది భీభత్సం

– తల్లిదండ్రులతో సహా పలువురిని గాయపరిచిన సైకో – పోలీసు కాల్పుల్లో దుర్మరణం కరీంనగర్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలో సైకోలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మంగళవారం తెల్లవారగానే సైకొ సృష్టించిన …

కూలిపోయిన బీఎస్‌ఎఫ్‌ విమానం

– పది మంది సిబ్బంది దుర్మరణం న్యూఢిల్లీ,డిసెంబర్‌ 22(జనంసాక్షి):  దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం టేకాఫ్‌ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న …

క్రమబద్ధీకరణకు హైకోర్టు బ్రేక్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. జంట నగరాల పరిధిలో ఉన్న పలు భవనాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్‌, …

పొగలేని బస్సులు

– ఎంపీల కోసం ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి):కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎంపీల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసును దిల్లీలో సోమవారం ప్రధాని చేతులవిూదుగా …

రుణమాఫీ ఆత్మహత్యలను నివారించలేవు

– కార్యచరణ దిశగా కదలండి – హైకోర్టు హైదరాబాద్‌,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో ఆత్మహత్యల నివారణపై …

బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ దిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ …

అయోధ్యలో మళ్లీ చిచ్చు

– రహస్యంగా ఇటుకల తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి):సున్నితమైన రామ జన్మభూమి అంశాన్ని వీహెచ్‌పీ నాయకులు మళ్లీ ముందుకు తెచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న సంఘ్‌ …