బిజినెస్

పోలీస్‌ శాఖలో ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

పోలీస్‌ శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ ఆమోదం తెలిపిన కెసిఆర్‌ సర్కార్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 12 (జనంసాక్షి): నిరుద్యోగులకు ఊరట కలిగించే మరో ఉద్యోగ ప్రకటనకు ప్రభుత్వం …

పాక్‌లో హిందువులను వేధిస్తే సహించం

– పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కరాచీ,నవంబర్‌ 12 (జనంసాక్షి) : పాకిస్థాన్‌లోని హిందువులకు అండగా ఉంటానని, వారిని అణచివేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆ దేశ …

.గిరీష్‌ను చంపుతాం..

– కల్బుర్గీకి పట్టినగతే పడుతుంది – అంతర్జాతీయ విమానశ్రాయానికి టిప్పుసుల్తాన్‌ పేరు పెట్టమన్నందుకు రెచ్చిపోయిన మతోన్మాదులు బెంగళూరు, నవంబర్‌ 12 (జనంసాక్షి) : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రాయానికి …

నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ క్లీన్‌స్వీప్‌

– మయన్మార్‌లో సూకీ సునామీ మయన్మార్‌, నవంబర్‌ 11,(జనంసాక్షి): నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాబి óప్రాయానికి బ్యాలెట్‌ …

ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం

– ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌,నవంబర్‌ 11,(జనంసాక్షి):  ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ తెలిపారు. దీనిపై …

మోదీ నాట్‌ వెల్‌కమ్‌

– బ్రిటన్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు నిరసన న్యూఢిల్లీ ,నవంబర్‌ 11,(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్‌ పర్యటనకు ముందే చుక్కెదురు అయింది. ఆయన పర్యటనను బ్రిటన్‌ …

బిహారీ ఏనుగులు పోతుంటే బహరీ కుక్కలు మొరుగుతుంటాయి

– నితీష్‌, లాలూలను కలిసి అభినందించిన శత్రుఘ్నసిన్హా న్యూఢిల్లీ, నవంబర్‌ 11,(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన …

టిప్పుసుల్తాన్‌ జయంతి వేడుకలపై మతోన్మాదుల దాడి

– ఒకరి మృతి బెంగుళూరు,నవంబర్‌ 11,(జనంసాక్షి): కర్ణాటకలో స్వతంత్య్ర సమరయోధరాజు టిప్పు సుల్తాన్‌ జయంతిని కర్ణాటక సర్కారు అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలపై మతోన్మాద శక్తులు దాడి …

కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన

– 125 ఎకరాల స్థలం కేటాయింపులు – ఇమామ్‌లకు 5 వేల వేతనం – ప్రత్యేక ఉర్దూ బీఎస్సీ – ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు,నవంబర్‌9(జనంసాక్షి): మైనార్టీల …

లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం

– 8.5లక్షల కేసులు పరిష్కారం – 17 లక్షల మందికి న్యాయం – నరేంద్ర మోడీ న్యూఢిల్లీ,నవంబర్‌9(జనంసాక్షి): లోక్‌ అదాలత్‌ ద్వారా సామాన్యులకు సత్వర న్యాయం అందుతుందని …