బిజినెస్

ప్యాకేజ్‌ ఎందుకో త్వరలో తెలుస్తుంది

– నీతీష్‌ కుమార్‌ పాట్నా ఆగష్టు 23 (జనంసాక్షి): మరో రెండు నెలల్లో బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌కు రూ. …

సమావేశం రద్దు దురదృష్టకరం

: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి): భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగాల్సిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశం రద్దయిన …

భారత్‌- పాక్‌ భద్రత సలహాదారుల చర్చలు రద్దు

దిల్లీ ఆగస్ట్‌22(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం జరగాల్సిన జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. భారత్‌ విధించిన నిబంధనలు అనుసరించలేమని… చర్చల ప్రక్రియ నుంచి …

బడ్జెట్‌ బరాబర్‌గా ఉంది: ఈటెల

హైదరాబాద్‌,ఆగస్ట్‌22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో ప్రకటించిన …

కరాచీలోనే దావూద్‌

– ఆధారాలు సంపాదించిన భారత్‌ మీడియా న్యూఢిల్లీ,ఆగస్ట్‌22(జనంసాక్షి): ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్‌ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని తేలింది. ఇంతకాలం తమకు తెలియదంటూ బుకాయించిన పాక్‌ …

సీఎం కేసీఆర్‌ చైనా పర్యటన ఖరారు

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 22(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే నెలలో చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం …

వాషింగ్టన్‌ అడవుల్లో దావాగ్ని

13 మంది మృతి హైదరాబాద్‌ ఆగస్ట్‌22(జనంసాక్షి): అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అడవుల్లో గత కొద్ది రోజులుగా కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక …

గవర్నర్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి

– తెలంగాణ హబ్‌ ప్రారంభానికి ఆహ్వానం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా వచ్చేనెల 7న …

డీఎస్‌కు అందలం

– ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియామకం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన  పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌ ను ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా  కేబినేట్‌ …

పార్టీ మారిన తలసాని.. ముందు ఎన్నికల్లో గెలువు!

– తర్వగా విమర్శిద్దువుగానీ..! – షబ్బీర్‌ అలీ హితవు హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిరికిపంద అని మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. ఒక పార్టీపై …