బిజినెస్

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

: మంత్రి హరీశ్‌ ఖమ్మం,ఆగస్ట్‌19(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో 10 …

విద్యార్థులు ఉగ్రవాదులా?

– ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థుల అరెస్టుపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌19(జనంసాక్షి): గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని …

వ్యవసాయంపై సమగ్రవిధానం ఏది?

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగారెడ్డి,ఆగస్ట్‌19(జనంసాక్షి): తెలంగాణలో  900 మంది రైతులు చనిపోతే టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని పీసీసీ అధ్యక్షుడు …

సర్కారుపై పోరు

– బచావత్‌ మిషన్‌ ఏర్పాటు – ప్రభుత్వ విధానాలపై నాగం మండిపాటు హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి): బిజెపితో సంబంధం లేకుండా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ నాగం …

ఉల్లి ధరలపై కేంద్రం దృష్టి

ఉల్లి ధరల ఘాటుతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలోనే కిలో ఉల్లిపాయలు రూ.80కు చేరిన దరిమిలా వీలైనంత త్వరగా పదివేల టన్నుల మేర ఉల్లిని దిగుమతి చేసుకోవాలంటూ ప్రభుత్వరంగ …

ప్యాకేజీ ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ లాంటిది

– మోదీ హామీలకు విశ్వాసం లేదు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): బీహార్‌కు ఆర్థిక ప్యాకేజీ ఓ ఎన్నికల స్టంటని ప్రధాని మోదీపై …

కృష్ణాపై కర్నా(నా)టకం

– అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఆల్మట్టి తరహాలోనే మరోమారు కర్నాటక తన దాష్టీకాన్ని చాటుకుంది. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన …

రాష్ట్రపతికి సతీవియోగం

– పలువురి నివాళులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ మంగళవారం …

ఉగ్రవాదుల ఊహాచిత్రం విడుదల చేసిన ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): కశ్మీర్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల వూహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) …

ఓటుకు నోటు కేసులో డి.కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించిన ఏసీబీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. తెలంగాణ ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ …