బిజినెస్

పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్‌ చర్చలు సఫలం

హైదరాబాద్‌ ఆగస్ట్‌13(జనంసాక్షి): గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మిక సంఘాల జేఏసీతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో, సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల …

ఉభయ సభల నిరవధిక వాయిదా

– కీలకబిల్లులకు లభించని ఆమోదం – విపక్షాల వాకౌట్‌ – పార్లమెంట్‌ ముందు ధర్నా న్యూఢిల్లీ,ఆగస్ట్‌13(జనంసాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాకౌట్‌తో విపక్షాలు …

గాలి కబుర్లతో సీఎం టైంపాస్‌

– నిర్దిష్టమైన ప్రణాళిక లేదు – అభివృద్ధికి నిధులెక్కడనుండి తెస్తారు? – శ్వేత పత్రం విడుదల చేయండి – షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): తెరాస నేతలు రోజుకో …

మాములు కోసం రౌడీ తల్వార్‌తో దాడి

– ప్రాణాలకు తెగించి కాపాడిన కస్టమర్‌ మంబాయి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్‌ సింగ్‌ ఠాకూర్‌ అనే ఓ మొబైల్‌ …

భారీ వర్షంలో రాజీవ్‌ రహదారి దిగ్భంధనం

– తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు పెల్లుబీకిన నిరసన – ట్రాఫిక్‌ మళ్లింపు – కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ – బీడు భూములకు నీళ్లు మళ్లే వరకు పోరు …

అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల పనా?

– హరీష్‌ హైదరాబాద్‌, ఆగస్టు12(జనంసాక్షి): ప్రభుత్వం చేసే అభివృద్ది పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రాజెక్టులను నిర్లక్ష్యం …

పార్లమెంటులో అట్టుడుకిన లలిత్‌ మోదీ వ్యవహారం

– అపరకాలికగా సోనియా – వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు – సుష్మాకు 12 కోట్ల ముడుపులు : రాహుల్‌ న్యూదిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ కూడా …

నేను తప్పు చేయలేదు

– సుష్మా సంజాయిషీ న్యూఢిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): లలిత్‌ మోదీ వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని… అపరాధ భావమూ తనకు లేదని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. …

ఓటుకు నోటు కేసులో లోకేష్‌ డ్రైవర్‌కు నోటీసులు

హైదరాబాద్‌, ఆగస్టు12(జనంసాక్షి): కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. టిడిపి ప్రధాన కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డిని ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు …

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.