బిజినెస్

దుబాయ్‌ మినీ భారత్‌.. మినీ ప్రపంచం..

– ఉగ్రవాదంపై పోరుకు కలిసి రండి – మీ ప్రేమాభిమానాలు మరిచిపోలేను – క్రికెట్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ హైదరాబాద్‌  ఆగస్ట్‌17(జనంసాక్షి): దుబాయ్‌ మినీ …

బ్యాంకాక్‌లో భారీ పేలుడు

– 15 మంది మృతి,  90 మందికి గాయాలు – మోటార్‌ సైకిల్‌కు బాంబు అమర్చినట్లు అనుమానాలు హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి): థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ పేలుడు …

నవేద్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష

హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి): భారత సైన్యానికి పట్టుబడిన పాకిస్థాన్‌ ఉగ్రవాది మహమ్మద్‌ నవేద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి దిల్లీ …

ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద …

హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టులో పిటీషన్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సాగర్‌లో వినయాక విగ్రహాలను నిమజ్జనం చేయకపోవడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. …

నేడు గంగాదేవిపల్లి వేదికగా గ్రామజ్యోతి

– ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17న గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిలో …

సైనాను అభినందించిన రాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. ఇండోనేషియా రాజధాని …

పాక్‌ మళ్లీ కాల్పులు

– యథేచ్ఛగా ఒప్పందాల ఉల్లంఘన – పాకిస్తాన్‌ హై కమిషన్‌కు సమన్లు ఢిల్లీ,జమ్ము ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. వరుసగా రెండోరోజు …

కోర్టు పరిధిలో హైకోర్టు విభజన

– న్యాయ విద్య ప్రమాణాలు మెరుగుపర్చాలి – లా కమిషన్‌, భారత బార్‌ కౌన్సిల్‌ చొరవ చూపాలి – నల్సార్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవం – విద్యార్థులకు పట్టాలు …

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

– పంజాబ్‌ హోంమంత్రితో సహా 12 మంది మృతి హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాదులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో …