బిజినెస్

ఆదివాసీల హక్కులపై గవర్నర్‌ మాట్లాడాలి

టీ రాజకీయ ఐకాస చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మించి సీమాంధ్ర సర్కారు  ఆదివాసీల హక్కులను హరిస్తున్నా, గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఫలితంగా వారు …

పెట్టుబడులకు తెలంగాణే సేఫ్‌

జహీరాబాద్‌లో రూ.300 కోట్లతో దృవ్‌ ట్రాక్టర్ల తయారీయూనిట్‌ బ్యాటరీతో నడిచే వాహనాలు వస్తే ప్రోత్సహిస్తాం సీఎం కేసీఆర్‌తో మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ ప్రతినిధుల భేటీ పెట్టుబడులకు …

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

అధికారంలోకొచ్చి 60రోజులే: మోడీ న్యూఢిల్లీ, ఆగస్టు 9 (జనంసాక్షి):ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకొని తమకు అధికారం కట్టబెట్టారని, …

గవర్నర్‌ అధికారాల నిర్ణయంపై సర్వత్ర నిరసన

తెలంగాణ వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని సహించేదే లేదని తెలంగాణవాదులు తేల్చిచెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు,నిరసనలు వ్యక్తం అయ్యాయి. హైదరాబాద్‌ అధికారాలను …

మెదక్‌ జిల్లాలో హార్టికల్చర్‌ వర్సిటీ

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ స్థల పరిశీలనకు కేసీఆర్‌ మెదక్‌, ఆగస్టు 8 (జనంసాక్షి)  : జిల్లాలో ఏర్పాటుచేయబోయే హార్టికల్చర్‌ వర్సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. ఈమేరకు శుక్రవారం …

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇవాళ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను …

సర్వేతో స్థానికతకు సంబంధంలేదు తెలంగాణ సర్కారు

హైదరాబాద్‌, ఆగస్టు8 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేతో స్థానికతకు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్థానికత …

ఇరాక్‌పై వైమానిక దాడులకు ఒబామా గ్రీన్‌సిగ్నల్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఇరాక్‌పై వైమానిక దాడులకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇస్లాం లోకి మారండి లేదా మరణించం డంటూ ఐఎస్‌ఐఎస్‌ …

తండాల్లో తమ రాజ్యం తెరాసతోనే సాధ్యమైంది : ఈటెల

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : తండాల్లో స్థానిక ప్రజల అధికారం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. గత నలభై …

ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగదు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి భరోసా హైదరాబాద్‌,ఆగస్ట్‌ 7 (జనంసాక్షి) : ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ …