బిజినెస్

ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

జెఎన్‌టియు మా పరిధిలోనే ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ఎంసెట్‌ తామే సొంతంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ …

బెదిరింపులకు భయపడం

ఛానెళ్లను పునరుద్ధరించం తెలంగాణ ప్రజలే మాకు సుప్రీం : ఎంఎస్‌ఓలు హైదరాబాద్‌, ఆగష్టు11(జనంసాక్షి) : తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఛానళ్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని …

ముస్లింలకు కళ్యాణ లక్ష్మీ

హైదరాబాద్‌ కబ్జాపై సుప్రీంకోర్టుకెళ్తాం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ వరంగల్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : ముస్లింలకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని వర్తింపజేస్తామని డిప్యూటీ సిఎం మహమ్మద్‌ అలీ …

కుట్ర @ నాయుళ్లు

మా ప్రశ్నలకు బదులివ్వు బాబుకు హరీశ్‌ 10 ప్రశ్నల బహిరంగ లేఖ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి కుట్రపన్ని తెలంగాణపై ఆంక్షలు …

టెహ్రాన్‌లో కూలిన ఇరాన్‌ విమానం

48మంది మృతి టెహ్రాన్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్‌ పౌర విమానం ఒకటి ఆదివారం …

చెన్నైలో ఎబోలా భూతం

ఆస్పత్రిలో చేరిన దక్షిణాఫ్రికా యువకుడు చెన్నై, ఆగస్టు 10 (జనంసాక్షి) : ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో వందల మంది ప్రాణాలను బలితీసుకుంటూ, అమెరికా వంటి దేశాలను వణికిస్తున్న …

నేతాజీ, వాజ్‌పేయికి భారతరత్న

పురస్కారం వద్దు.. మిస్టరీ ఛేదించండి నేతాజీ కుటుంబ సభ్యులు న్యూఢిల్లీ, ఆగస్టు 10 (జనంసాక్షి) : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను భాజపా అగ్రనేత అటల్‌ …

తెలంగాణ హరితహారం కావాలి

పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి): తెలంగాణ హరిత హరం కావాలని, పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలనిముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు …

ఆదివాసీల హక్కులపై గవర్నర్‌ మాట్లాడాలి

టీ రాజకీయ ఐకాస చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మించి సీమాంధ్ర సర్కారు  ఆదివాసీల హక్కులను హరిస్తున్నా, గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఫలితంగా వారు …

పెట్టుబడులకు తెలంగాణే సేఫ్‌

జహీరాబాద్‌లో రూ.300 కోట్లతో దృవ్‌ ట్రాక్టర్ల తయారీయూనిట్‌ బ్యాటరీతో నడిచే వాహనాలు వస్తే ప్రోత్సహిస్తాం సీఎం కేసీఆర్‌తో మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ ప్రతినిధుల భేటీ పెట్టుబడులకు …