బిజినెస్

షెడ్యూల్‌ ప్రకారమే యుపిఎస్సీ

మార్పుకు విపక్షాల పట్టు ససేమిరా అంటున్న కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : షెడ్యూల్‌ ప్రకారమే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఇంతకుముందు ప్రకటించిన …

కమలాబెణీవాల్‌ తొలగింపుపై దుమారం

రాజకీయ కక్ష సాధింపే : కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారమే తొలగించాం : కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : మిజోరం గవర్నర్‌ కమలా బెణివాల్‌ …

మడమ తిప్పలేదు.. మాట మార్చలేదు

ఆయన ధ్యాస, శ్వాస తెలంగాణే తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు హైదరాబాద్‌, ఆగస్ట్‌6 (జనంసాక్షి ) : ఇంటర్‌ విద్యార్థి దశ నుంచి ఉద్యమాన్ని …

మా ఎంసెట్‌ మాదే

స్వతంత్రంగానే కౌన్సెలింగ్‌ అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ఆగస్ట్‌ 6(జనంసాక్షి) : స్వతంత్రంగానే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌ …

అంతర్జాతీయ క్రీడాసిటీగా హైదరాబాద్‌

పతక విజేతలకు కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ఆగస్టు 6( జనంసాక్షి) : అంతర్జాతీయ క్రీడాసిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ …

భారత సైనికాధికారి పతక్‌కుమార్‌పై దేశద్రోహం కేసు

దేశ రహస్యాలు పాక్‌కు చేరవేశాడని అభియోగాలు హైదరాబాద్‌ ఆగస్టు 6 (జనంసాక్షి) : భారత సైనికాధికారి పతన్‌కుమార్‌పై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశ రహస్యాలను పాక్‌కు …

లోక్‌సభ వెల్‌లోకి రాహుల్‌

ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చాక మతకలహాలు పెరిగాయి చర్చకు విపక్షాల పట్టు న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ సభ్యులతో కలసి తొలిసారిగా రాహుల్‌ వెల్‌లోకి దూసుకుని …

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా పాపిరెడ్డి

వరంగల్‌, ఆగస్ట్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా తనను నియమించడం ఆనందంగా ఉందని కాకాతీయ మాజీ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్‌లో …

సమన్వయంతో సాగుదాం

రెండు రాష్ట్రాల సభాపతుల నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : పరస్పరం సమన్వయంతో సాగుదామని రెండు రాష్ట్రాల సభాపతులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ భవనాల …

పార్లమెంట్‌ ఉభయ సభల్లో యుపిఎస్సీ రచ్చ

ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలుండాలి : విపక్షాల పట్టు న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) : యూపీఎస్సీ వివాదం పార్లమెంట్‌ను మళ్లీ కుదిపేసింది. ప్రాంతీయ భాషల్లోనే పరీక్ష నిర్వహించాలనే …