బిజినెస్

సమన్వయంతో సాగుదాం

రెండు రాష్ట్రాల సభాపతుల నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : పరస్పరం సమన్వయంతో సాగుదామని రెండు రాష్ట్రాల సభాపతులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ భవనాల …

పార్లమెంట్‌ ఉభయ సభల్లో యుపిఎస్సీ రచ్చ

ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలుండాలి : విపక్షాల పట్టు న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) : యూపీఎస్సీ వివాదం పార్లమెంట్‌ను మళ్లీ కుదిపేసింది. ప్రాంతీయ భాషల్లోనే పరీక్ష నిర్వహించాలనే …

కీలక వడ్డీరేట్లు యథాతథం

2015నాటికి ద్రవ్యోల్భణం 8శాతానికి కట్టడికి కృషి రెపోరేటులో మార్పులేదు : ఆర్‌బిఐ ముంబై, ఆగస్టు 5 ( జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. …

పరిశ్రమలకు కోత విధిస్తాం

అన్నదాతలను ఆదుకుంటాం మంత్రి హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌, ఆగస్ట్‌ 5 (జనంసాక్షి) : అవసరమైతే వారానికి రెండు రోజులు పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధించైనా అన్నదాతలకు కరెంట్‌ సరఫరా …

కోతలు ఎత్తివేయండి

విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జీ మెదక్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ  తెలంగాణలో పలుచోట్ల …

గ్రౌండ్‌ రిపోర్టుతోనే పారదర్శకత

నేటి నుంచి కేసీఆర్‌ జిల్లాల పర్యటన క్షేత్రస్థాయిలోనే ప్రణాళికలు సిద్ధంకావాలి హైదరాబాద్‌, అగస్టు 4 (జనంసాక్షి) : గ్రౌండ్‌ రిపోర్టుతోనే పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు …

ఉద్యోగుల విభజనకు స్థానికతే ఆధారం కావాలి

టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) :  స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. కమలనాధన్‌ కమిటీపై ఆంధప్రదేశ్‌ …

పరిశ్రమలకు కోత విధించండి

రైతులకు 6గంటలు కరెంటివ్వండి పోలీసుల లాఠీఛార్జీపై కేసీఆర్‌ సీరియస్‌ విచారణకు ఆదేశం, ఇద్దరు అధికారుల బదిలీ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : పరిశ్రమలకు కోత …

నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదు

మావోయిస్టు నేత ప్రచండతో మోడీ భేటీ పశుపతి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని ఖాట్మండు, అగస్టు4 (జనంసాక్షి) : నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదని భారత …

మన బంధం బలమైంది

హిమాలయాలు-గంగానదంత పురాతనమైంది బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పది నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఖాట్మండ్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : నేపాల్‌, భారత్‌ దేశాల బంధం బలమైందని …