బిజినెస్

సోనియా మనస్తాపం చెందిందనడానికి అదే రుజువు

నట్వర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మనస్తాపం చెందిందనడానికి ఆమె తీవ్ర ప్రతిస్పందనే నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడు …

ముజాఫర్‌ అలీకి రాజీవ్‌ సద్భావనా అవార్డు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌, కవి, కళాకారుడు ముజఫర్‌ అలీకి రాజీవ్‌గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు లభించింది. ఉమ్రావ్‌జాన్‌, …

తెలంగాణలో అపారమైన ఖనిజ సంపద అభివృద్ధికి తోడ్పడాలి

మానవ, సహజ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి అంకాపూర్‌లో ఆధునిక వ్యవసాయ పరిశోధన కేంద్రం నిజామాబాద్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ …

మన వర్శిటీలు.. మన పేర్లు

  వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక జయశంకర్‌ వర్శిటీ వెటర్నరీ వర్శిటీకి పివి పేరు హైదరాబాద్‌, జులై 31(జనంసాక్షి) :  తెలంగాణలోని రెండు యూనివర్సిటీల పేర్లను మారుస్తూ ప్రభుత్వం …

మా కోర్టు మాగ్గావాలె

ప్రత్యేక హైకోర్టుకు టి.న్యాయవాదుల ఆందోళన హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ‘మా కోర్టు మాగ్గావలె’ అంటూ తెలంగాణ న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి …

అధికారుల అలక్ష్యం.. నీటమునిగిన జూరాల

మహబూబ్‌నగర్‌, జులై31 (జనంసాక్షి) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా జలశయాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పాలమూరు జిల్లాలో జూరాల జలాశయంలోకి వరదనీరు వచ్చి …

ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సుహాగ్‌

న్యూఢిల్లీ, జూలై 31 (జనంసాక్షి) : కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ …

మహబూబ్‌నగర్‌ జిల్లా నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సీరియస్‌

నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం పారిశ్రామిక విధానంపై సిఎం కసరత్తు హైదరాబాద్‌, జూలై30 (జనంసాక్షి): పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వే …

‘ఫాస్ట్‌’గా నిర్ణయాలు

1956 ముందున్న వారికే బోధనా రుసుము విధివిధానాల కోసం కమిటీ హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : ఫాస్ట్‌ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు 1956కు ముందు తెలంగాణలో …

చుండూరు నిందితులకు నోటీసులు

హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) :  చుండూరు సామూహిక ఊచకోత కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం …