బిజినెస్

చేతులు కాలాక ఆకులు

మాసాయిపేట వద్ద గేటు ఏర్పాటు నిద్రలేచిన రైల్వేశాఖ మెదక్‌, జూలై 25 (జనంసాక్షి) : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది రైల్వేశాఖ పనితీరు. 16 మంది …

దేశం తరపున ఆడే నేను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా?

కంటతడి పెట్టిన సానియామీర్జా హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : దేశం తరపున టెన్నిస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించే తాను జాతీయతపై వివరణ ఇచ్చుకోవాలా అంటూ టెన్నిస్‌ …

ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలు

అందరికీ ఆప్షన్లు స్థానికత ఆధారంగా విభజన విధివిధానాలు విడుదల చేసిన కమల్‌నాథన్‌ కమిటీ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : ఉద్యోగుల పంపిణీకి కమల్‌నాథన్‌ కమిటీ మార్గదర్శకాలు …

ప్రముఖ సాహితీవేత్త చేరా ఇక లేరు

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : ప్రముఖ సాహితీవేత్త చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. చేరాగా …

తుదిశ్వాస వరకూ భారతీయురాలినే

నిజాం కాలం నుంచే మేము తెలంగాణ బిడ్డలమే బ్రాండ్‌ అంబాసిడర్‌పై వివాదం వద్దు : టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తుదిశ్వాస …

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ

గజ్వేల్‌కు రూ.25 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

కేసీఆర్‌కు కిరీటం

దక్షిణాది కౌన్సిల్‌ వైస్‌గా తెలంగాణ సీఎం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ …

తెలంగాణలో తగ్గనున్న సిమెంట్‌ ధరలు

అంగీకరించిన సిమెంట్‌ కంపెనీల యజమానులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్‌ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీవ్‌శర్మతో …

తైవాన్‌లో కుప్పకూలిన విమానం

51 మంది మృతి తైపీ, జూలై 23 (జనంసాక్షి) : వరుస విమాన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. విహంగ ప్రయాణికులు భయంతో అల్లాడిపోయేలా మరో ప్రమాదం చోటు చేసుకుంది. …

సీమాంధ్రులు ఆశించినట్లు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు

ఆంధ్ర ముఖ్యమంత్రి హాజరైన ఇఫ్తార్‌ విందుకు కేసీఆర్‌ డుమ్మా హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : సీమాంధ్రులు ఆశించిన అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాలేదు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ …