బిజినెస్

పెద్దల సభ సాక్షిగా ఆదివాసీలను ముంచేశారు

అడవి బిడ్డల జీవితాలతో ఆడుకోవద్దు : కేకే మోడీ, రాజ్‌నాథ్‌.. భద్రాచలం ఏజెన్సీకి రండి : వీహెచ్‌ బిల్లును వ్యతిరేకించిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు రంగుమార్చిన కాంగ్రెస్‌.. …

ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టే పోలవరం

జంతర్‌ మంతర్‌ వద్ద జేఏసీ ధర్నా న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : పోలవరం ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. …

శాస్త్రీయ వ్యవసాయం దిశగా తెలంగాణ

ఇక్రిశాట్‌తో అనుసంధానం బంగారు తెలంగాణాకు ప్రణాళికలు హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తెలంగాణాను విత్తనోత్పత్తి కేంద్రంగా, …

కరెంటు కష్టాలపై దృష్టి సారించండి

యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ లోటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. …

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అల్లం

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు అల్లం నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇటీలవలే ఛైర్మన్‌గా నియమితులయ్యారు. …

బ్రెజిల్‌ చేరుకున్న ప్రధాని మోడీ

అంతర్జాతీయ వేదికపై తొలి భాగస్వామ్యం ఫోర్టాలెజా/న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం రాత్రి బ్రెజిల్‌ చేరుకున్నారు. ఫోర్టాలెజాలో సోమ, మంగళవారాల్లో జరుగనున్న బ్రిక్స్‌ …

జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

పేదలకు ఉన్నత శ్రేణి వైద్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

నోటీసులకు ముందే ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చేసుకుంటున్న యాజమాన్యం

స్వచ్ఛందంగా కూల్చేసి అక్రమమేనని ఒప్పుకున్న నాగార్జున హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేయకముందే …

రాజ్యసభలో పోలవరం ఆపాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే

మెజారిటీ సభ్యులు ఆ పార్టీకే ఉన్నారు ఓటింగ్‌కు పట్టుబడతాం అందరి రంగులు బయటపెడతాం టీ టీడీపీ తెలంగాణ వైపా? సీమాంధ్ర తొత్తులుగా మిగులుతుందా? ఐటీ శాఖ మంత్రి …

భాజపా సీనియర్‌ నేతలు ఐదు రాష్ట్రాల గవర్నర్లు?

న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : పార్టీ సీనియర్‌ నేతలకు రాజకీయ పునరావసం కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. కొత్తగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించేందుకు …