బిజినెస్

రిజర్వేషన్లు కొనసాగుతాయి

– ఆందోళన వద్దు – ప్రధాని మోదీ భరోసా న్యూఢిల్లీ,మార్చి21(జనంసాక్షి): రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, విపక్షాలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం …

చారిత్రాత్మక అడుగులు

– క్యుబాలో ఒబామా పర్యటన హవానా,మార్చి21(జనంసాక్షి):మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష పదవీకాలం పూర్తి కానుండగా బరాక్‌ ఒబామా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రోతో …

అమెరికాలో మనోళ్లు ఐక్యంగా ఉండాలి

– ‘ఆట’ సభ్యులకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏటీఏ(అటా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారీ, ట్రస్ట్‌ మెంబర్‌ లక్ష్మణ్‌ అనుగు కలిశారు. జులై 1 …

హస్తినకు చేరుకున్న ఉత్తరాఖండ్‌ రాజకీయం

డెహ్రాడూన్‌,మార్చి21(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో  నెలకొన్న రాజకీయ సంక్షోభం  మరింత ముదురుతోంది.  కాంగ్రెస్‌ సారధ్యంలోని  ప్రభుత్వం ఎదుర్కొంటున్న  తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో  రాజకీయ సవిూకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ …

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు భారీగా జీతభత్యాలు పెంపు

హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి): తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు విషయమై శాసనసభ్యుల సౌకర్యాల (ఎమినిటీస్‌) కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైన శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ ప్రజాప్రతినిధుల …

తెలంగాణ ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

– 9 ప్రాజెక్టులను చేర్చండి – పీఎంకేఎస్‌వైై కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌ న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి):తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌ …

కరువు మార్గదర్శకాలకు చట్టబద్ధత కల్పించాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ జగిత్యాల మార్చి20(జనంసాక్షి): కరువు  మండలాల ఎంపిక కోసం రూపోందించిన మార్గదర్శకాలను చట్టబద్దత కల్పించాలని అప్పుడే నష్టపోయిన రైతులను సక్రమంగా నష్టపరిహారం అందుతుందని …

మన కళ సాకారం కాబోతోంది

– నాటి ఆనందం మళ్లీ కలిగింది – రైతులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ ఎండాకాలంలోనే నిర్మిస్తామని సీఎం …

ముస్లిం యువకులను ఉరితీసిన కేసులో ఐదుగురి అరెస్టు

లాతేహర్‌,మార్చి20(జనంసాక్షి):జార్ఖండ్‌లోని లాతేహర్‌ జిల్లాలో ఇద్దరు ముస్లింలను ఉరేసి చంపిన కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయారని, త్వరలోనే వారిని …

భావవ్యక్తీరణ, మాట్లాడే స్వేచ్ఛ ఉంది

– జాతీయ వాదానికి లోబడి ఉండాలి – అరుణ్‌ జైట్లీ న్యూదిల్లీ,మార్చి20(జనంసాక్షి):తాము భావవ్యక్తీకరణకు, మాట్లాడే స్వేచ్ఛకు మద్దతిస్తామని.. అయితే అదే సమయంలో జాతీయ వాదానికీ తమ మద్దతు …