బిజినెస్

అమెరికా ప్రతినిధి బృందంలో మంత్రి కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): భారత దేశంలో అమెరికన్‌ పెట్టుబడులు, టెక్నాలజీ సంస్ధల ప్రమెషన్‌ కోసం రోడ్‌ షో నిర్వహిస్తున్న అమెరికా ప్రభుత్వ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ ఏకానిమిక్స్‌ , బిజినెస్‌ …

ప్రాణహిత మా ప్రాణం

– నీటి నిల్వ పెంచుతున్నాం – రూ.1400 కోట్లు దుబారా చేసింది మీరూ! – మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో పాపం అంతా …

పోరు కొనసాగుతుంది

– జేఏసీ చైర్మన్‌ కోదండరాం మహబూబ్‌నగర్‌,మార్చి17(జనంసాక్షి):ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేవరకు పోరు కొనసాగుతుందని జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం స్పష్టం …

హెచ్‌1బి వీసాలకు అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

వాషింగ్టన్‌,,మార్చి17(జనంసాక్షి):2017 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌-1బి వర్క్‌ వీసాలను అమెరికా ఏప్రిల్‌ 1వతేదీనుంచి దరఖాస్తులను స్వీకరించనుందని గురువారం యూఎస్‌ అధికారులుయ వెల్లిడించారు. అమెరికా కంపెనీలలో పనిచేసే వారిలో …

మాల్యా నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాం

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,,మార్చి17(జనంసాక్షి):విదేశాలకు పారిపోయిన  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. …

ఏపీ నోట మోదీ మట్టి కొట్టారు

– సోనియా ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో …

బడ్జెట్‌ అంకెల గారడీ

– అభూత కల్పనలు – ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన – విపక్షనేత జానారెడ్డి హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గందరగోళంగా, అంకెల గారడీగా …

‘మెడమ్‌ టుస్సాడ్స్‌’లో మోదీ మైనపు బొమ్మ

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్‌ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను …

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి):త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. టెట్‌కు …

మళ్లీ పెట్రోమంట

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి):వాహనదారులకు భారీ షాక్‌.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, …