బిజినెస్

భారత్‌ -బంగ్లా నెట్‌ బంధం

న్యూదిల్లీ,మార్చి23(జనంసాక్షి):  భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్‌ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ …

హెచ్‌సీయూ నుంచి సాయుధ బలగాలు వైదొలగాలి

– కోదండరాం డిమాండ్‌ హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి):హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ …

తమిళనాట మారుతున్న ఎత్తులు, పొడుస్తున్న పొత్తులు

చెన్నై,మార్చి22(జనంసాక్షి):తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పొత్తులు, సవిూకరణలతో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులుగా తమవాడేనని ప్రకటించుకున్న కరుణానిధికి షాకిచ్చారు డీఎండీకే చీఫ్‌ విజయ్‌కాంత్‌. వైగో …

ఓయూలో ఉద్రిక్తత

-పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): ¬ళీరోజు ఓయూ క్యాంపస్‌లో  రక్త¬ళీ ఆడారు. అకారణ విషయంలో విద్యార్థులు రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగడంతో పలువురు పోలీసులు  గాయపడ్డారు. …

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా-పెద్ద, ధనిక-పేద, ఆడమగ తేడా లేకుండా ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశరాజధాని …

భగ్గుమన్న హెచ్‌సీయూ

-వీసీ రాకతో ఉత్రిక్తత హైదరాబాద్‌ ,మార్చి22(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మంగళ వారం మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా  ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌.. వీసీ …

కాశ్మీర్‌లో మళ్లీ పీడీపీ-భాజపా సర్కారు

– మోడీతో మహబూబా భేటి న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పీడీపీ నేత మెహబూబా మూప్తీ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ …

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వారికి హెల్త్‌ కార్డులు జారీ చేస్తున్నామని  శాసనమండలిలో …

రాహుల్‌తో కన్హయ్య బృందం భేటీ

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):దేశద్రేహం కేసులో నిందితుడిగా ఉన్న జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌ మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. లుతిన్‌లోని రాహుల్‌ నివాసంలో మరో …

ఉపసభాపతి కంటతడి

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే …