బిజినెస్

మాల్యా నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాం

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,,మార్చి17(జనంసాక్షి):విదేశాలకు పారిపోయిన  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. …

ఏపీ నోట మోదీ మట్టి కొట్టారు

– సోనియా ఎపి భవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుంగలో …

బడ్జెట్‌ అంకెల గారడీ

– అభూత కల్పనలు – ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన – విపక్షనేత జానారెడ్డి హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గందరగోళంగా, అంకెల గారడీగా …

‘మెడమ్‌ టుస్సాడ్స్‌’లో మోదీ మైనపు బొమ్మ

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి): ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, రాయల్‌ కుటుంబీకుల సరసన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే చేరబోతున్నారు. ఆయన మైనపు విగ్రహాలను …

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి):త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మే 1న టెట్‌ను తప్పకుండా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. టెట్‌కు …

మళ్లీ పెట్రోమంట

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి):వాహనదారులకు భారీ షాక్‌.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, …

తెలంగాణకు అన్యాయం

– ఎలాంటి హామీలు నెరవేర్చలేదు – లోక్‌సభలో ఎంపీ జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,మార్చి15(జనంసాక్షి):విభజన చట్టంలోని తెలంగాణకు సంబందించిన అంశాలను నెరవేర్చలేదని లోక్‌ సభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత …

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

– గాయపడ్డ మెడికోలను పరామర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి – వైద్య విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ విజయవాడ,మార్చి15(జనంసాక్షి):విజయవాడ సవిూపంలోని గొల్లపూడి వద్ద జరిగిన …

కొలువుదీరిన వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్లు

వరంగల్‌,మార్చి15(జనంసాక్షి):కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొలువుదీరింది. మేయర్‌గా నన్నపునేని నరేందర్‌, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌గా నరేందర్‌, డిప్యూటీ మేయర్‌గా …

పాకిస్తాన్‌లో హిందూ పండుగలకు సెలవులు

ఇస్లామాబాద్‌,మార్చి15(జనంసాక్షి): పాకిస్థాన్‌ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు తీపి కబురు అందింది. ¬లి, దీపావళి, ఈస్టర్‌ పండులకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్‌ …

తాజావార్తలు