బిజినెస్

ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): నీటి పారుదల ప్రాజెక్టుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ …

మెట్రో పనులు సకాలంలో పూర్తిచేస్తాం

– సభలో మంత్రి కేటీఆర్‌ సమాధానం హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక చేపట్టిన మెట్రోపనులను సకాలంలో పూర్తి చేస్తామని మున్సిపల్‌ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.అంతకు ముందు  మజ్లిస్‌ పార్టీ …

విజయ్‌ మాల్యా అప్పులతో పోలిస్తే మన రైతు అప్పులెంత?

– ప్రొఫెసర్‌ కోదండరాం జనగామ,మార్చి13(జనంసాక్షి):పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా బ్యాంకు ద్వారా పొందిన అప్పుల చిట్టాలో తెలంగాణ రైతుల రుణాలు ఏమాత్రమని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

సాధారణ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రివర్గం

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్టెట్‌ను ఆదివారం మంత్రి వర్గం ఆమోదించింది.బడ్జెట్‌ రూపకల్పన విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అన్నిశాఖలతో సవిూక్ష సమావేశాలు నిర్వహించి.. …

అభివృద్ధి పట్టాలపై ఆసియా దేశాలు

– రైల్వే దశ మారుస్తాం – వేర్వేరు సభల్లో ప్రధాని మోదీ ఢిల్లీ,మార్చి12(జనంసాక్షి):ఆసియా దేశాలు అన్నింట్లో అభివృద్ధి చెందుతున్నాయని, ప్రపంచ ఆర్థిక పునరుత్తేజంలో ఆసియా దేశాలే ఆశాకిరణాలుగా …

మాల్యా అప్పులేరట!

– 2010 రాజ్యసభ అఫిడవిట్‌లో కింగ్‌ఫిషన్‌ అధినేత న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి):లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు చెందిన సంస్ధలు, ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మాల్యాకు బీర్ల …

మన గుట్టకు మెట్రోరైలు

– 5 దశల్లో పూర్తి చేస్తాం – సభలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్ర రాజధానిలో అత్యంతప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న మెట్రోరైల్‌ను ఐదు దశల్లో పూర్తి చేయనున్నామని రాష్ట్ర …

అది నీతైతే.. ఇదీ నీతే!

– నాడు ఎన్టీఆర్‌ను గద్దెదించడం నేటి విలీనం – ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌లోకి టిడిఎల్పీ విలీనంపై ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు. టీడీఎల్పీ విలీనానికి ప్రజా …

నా భర్త వేధిస్తున్నాడు

– కేసు పెట్టిన మధుప్రియ హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి):’ఆడపిల్లనమ్మ’ అంటూ వెలుగులోకి వచ్చిన వర్ధమాన గాయని మధుప్రియ వైవాహిక జీవితంలో అప్పుడే విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. భర్త శ్రీకాంత్‌ తనను …

ప్రపంచానికి మనవంతు అందించాం

– ప్రధాన మంత్రి మోడీ న్యూఢిల్లీ,మార్చి11(జనంసాక్షి): ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలో జరుగుతున్న ప్రపంచ …