జాతీయం

ఎస్పీ కూడా వాకౌట్‌: గండం గట్టిక్కినట్లే!

లోక్‌సభ : ఓటింగ్‌కన్నా ముందే యూపీఏ గండం నుంచి గట్టెక్కినట్లే భావించవచ్చు. బీఎస్పీతో పాటు ఎస్సీ కూడా సభనుంచి వాకౌట్‌ చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి సభలో 22 …

బీఎస్పీ వాకౌట్‌: యూపీఏకు వూరట

ఢిల్లీ: లోక్‌సభ నుంచి బహుజనసమూజ్‌ పార్టీ వాకౌట్‌ చేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల  అంశంపై నిన్న మధ్యాహ్నం నుంచీ సభలో చర్చ జరిగిన విషయం …

ఎఫ్‌డీఐలపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు

కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ సుదీర్ఘచర్చల తర్వాతే నిర్ణయం వ్యవసాయ ఉత్పత్తుల్లో వృథాను తగ్గించవచ్చు రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదు ఢిల్లీ : ఎఫ్‌డీఐలపై అన్ని పక్షాల వాదనలూ విన్నామని, …

పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అంగీకారం

మంత్రి పురంధేశ్వరికి లోస్‌సభ సచివాలయం లేఖ ఢిల్లీ: పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటును అంగీకరిస్తూ ఎన్టీఆర్‌ కుమారై, కేంద్ర మంత్రి అయిన పురంధేశ్వరికి లోక్‌సభ సచివాలయం లేఖ …

కర్ణాటక తీరుపై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ: కావేరీ జల వివాదంలో కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడుకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, …

28న తెలంగాణపై అఖిలపక్ష భేటీ : తెలంగాణ కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 28న ఉదయం 10 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పటు చేయడానికి కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే అంగీకరించినట్లు టీ …

ప్రధాని విజ్ఞప్తిని మన్నించాలని కావూరి నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగులో పాల్గొనాలని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు నిర్ణయించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయనకు …

అఖిలపక్షానికి తేదీ ప్రకటించడం చరిత్రాత్మకం :మధుయాష్కి

ఢిల్లీ : అఖిల పక్ష ఏర్పాటుపై తేదీని ప్రకటించడం చరిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాన్ని …

బయటినుంచి వస్తువులు వస్తాయనడం అర్ధరహితం: ప్రపుల్‌ పటేల్‌

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలతో బయటినుంచి వస్తువులు వస్తాయన్న వాదన అర్థరహితమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రపుల్‌ పటేల్‌ అన్నారు. మన రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోవాలని ఎవరూ …

ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌

న్యూఢిల్లీ:ఎఫ్‌డీఐలపై కేంద్రం వెనక్కి తగ్గాలి: శరద్‌యాదవ్‌  డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కేంద్రం ప్రపంచ మార్కెట్లు ప్రయోజనాలను పట్టించుకొని దేశ ప్రయోజనాలను వదిలివేస్తున్నారని …