జాతీయం

ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు

హైదరాబాద్‌ : ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సంతకాన్ని ఫోర్టర్‌ చేసిన బిటెక్‌ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు.లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను …

లోక్‌సభ 12 గంటలకు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు పలు అంశాలపై స్పీకర్‌కు నోటీసులు సమర్పించాయి. …

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో 183 నిబంధన కింద చర్చ, ఓటింగ్‌ కోరుతూ స్పీకర్‌ కోరుతూ స్పీకర్‌కు 20 నోటీసులు అందాయి. …

పార్లమెంట్‌లో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల బైఠాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతకాల సమావేశాలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణవాదాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్‌ ఒకటో నెంబరు ప్రధాన ద్వారం …

సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి: ప్రధాని

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలపైనే ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు …

ఎఫ్‌డీఐ, తుపాను నష్టాలపై చర్చకు తెదేపా నోటీసులు

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద …

కసబ్‌కు ఉరిశిక్ష అమలు ఎరవాడ జైలులో ఉరితీత అత్యంత రహస్యంగా పూర్తి

పాక్‌కు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరణ జైలులోనే ఖననం ముంబై, నవంబర్‌ 21 :ముష్కర మూకలకు హెచ్చరిక. తమపై దండెత్తితే ఏమవుతుందో భారత్‌ చేసి …

సెహ్వాగ్‌ అ 100 అరుదైన రికార్డుకు వేదికగా వాంఖేడే స్టేడియం కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడనున్న సెహ్వాగ్‌

ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత క్రికెటర్‌ ముంబై ,నవంబర్‌ 21: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముంబై టెస్టుతో అరుదైన మైలురాయి అందుకోనున్నాడు. ఆ …

ఖరీదైన ఖైదీ కసబ్‌ రక్షణకే రోజూ లక్షల ఖర్చు విచారణలో మలుపులెన్నో

ముంబై, నవంబర్‌ 21 :భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ ¬మం సృష్టించిన అజ్మల్‌ అవిూర్‌ కసబ్‌ విచారణ, ఉరితీత అమలు ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. …

మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన …