జాతీయం

మా స్పిన్నర్లు నిరాశపరిచారు ముంబై ఓటమిపై ధోని

ముంబై ,నవంబర్‌ 26: రెండో టెస్టులో అనూహ్య ఓటమితో షాక్‌ తిన్న ధోనీ మ్యాచ్‌ అనంతంరం తీవ్ర నిరాశలో కనిపించాడు. తనకు స్పిన్‌ పిచ్‌ మాత్రమే కావాలంటూ …

ఎఫ్‌డీఐపై సర్కారు మొండివైఖరి : బీజేపీ

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ అంశంలో విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించి పార్లమెంటు సజావుగా నడిచేలా చూడాలని సర్కారు మొండివైఖరి వీడాలని ప్రతిపక్ష బారతీయ జనతా …

భారత్‌ ఘోర పరాజయం

సిరీస్‌ సమం చేసిన ఇంగ్లాండ్‌ పిచ్‌పై నెపం వేసిన ధోని ముంబయి, నవంబర్‌ 26 :రెండో టెస్టులో ఇంగ్లాండు 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 …

చివరి రెండు టెస్టులకు జట్టు ఎంపిక

వరంగల్‌ : 2014లోపు తెలంగాణ వస్తుందని మంత్రి సారయ్య తెలిపారు. ఈమేరకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఎంపీలందరం కలిసి తెలంగాణపై కార్యాచరణ రూపొందిస్తామని …

ఎఫ్‌డీఐలపై కేంద్రం కఠిన వైఖరి వీడాలి: భాజపా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐల ఆంశంపై కేంద్రం తన కఠిన వైఖరిని వదిలిపెట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది. ఎఫ్‌డీఐల అంశంపై ఈ సజావుగా సాగేందుకు సహకరించాలని …

పార్లమెంట్‌ ఆవరణలో తృణమూల్‌ ఆందోళన

న్యూఢిల్లీ: గ్యాస్‌ సిలిండర్లపై పరిమితి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అవరణలో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్‌ ఒకటో గేటు ముందు ఆ …

గురువారానికి రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశం రాజ్యసభను కుదిపేశాయి. ఈ ఉదయం ఇదే అంశంపై ఓ సారి వాయిదా అనంతరం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం …

లోక్‌ సభ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై విపక్షాలు లోక్‌సభలో నాలుగో రోజు ఆందోళన కొనసాగిస్తున్నాయి, ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి …

జట్టులో మార్పులకు ధోనీ విముఖం

ముంబయి : ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో చిట్టచివరి రెండు మ్యాచ్‌లకు మంగళవారం ముంబయిలో ఎంపిక జరుగుతుంది. 3వ టెస్ట్‌ కోల్‌కతాలో డిసెంబర్‌ 5-9 తేదీలలో …

లబ్దిదారులకే నేరుగా నగదు బదిలీ : ప్రధాని

న్యూఢిల్లీ : లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోమవారం ప్రకటించారు. ఈ పథకం కింద రాయితీ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు …