జాతీయం

ఫేసుబుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ వేటు

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళలు అరెస్టయిన ఘటనలో ముంబయి హైకోర్టు ఓ …

ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడుతాం: వయలార్‌ రవి

డిల్లీ: ముఖ్యమంత్రిని డిల్లీ పిలిపించి ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరతామని, పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవి …

ఎన్‌ఎస్‌ఈ కి కొత్త సీఈవోగా చిత్రా రామకృష్ణ

ముంబయి: నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజి(ఎన్‌ఎస్‌ఈ)కి కొత్త సీఈవో ఎండీగా చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు.ఆమె నియామకం వచ్చే ఎడాది ఏప్రిల్‌ ఒకటినుంచి అమలులోకి వస్తుంది.

‘ఆమ్‌ ఆద్మీ’పై అప్పుడే విమర్శలా? : కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రారంభమై రెండు రోజులన్నా కాకముందే ఆమ్‌ ఈద్మీ పార్టీపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని పార్టీ వ్యవస్థాపకులు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో నిలిచి పోరాడి …

రాంజెఠ్మలానీకి భాజపా షోకాజ్‌ నోటీసు

ఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ఆ పార్టీ సీనియర్‌ నేత రాంజెఠ్మలానీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీనుంచి ఎందుకు బహష్కరించకూడదని  ప్రశ్నించింది, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో …

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ  పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాంజెఠ్మలానీ ప్రధా చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు వివాదాస్పద …

మరో రికార్డు నమోదు చేసిన బంగారం ధర

ఢిల్లీ: బంగారం ధర మరోసారి రికార్డు తిరగరాసింది. సోమవారం వంద రూపాయలు పెరిగి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,950 పలికింది. గత …

ఎఫ్‌డీఐలపై ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఓటింగ్‌ లేకుండా చర్చ మెజార్టీ అభిప్రాయం : మంత్రి ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదు: సుష్మ యూపీఏ సమావేశం రేపు ఢిల్లీ: చిల్లర …

కావేరీ జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నిర్ణయం తీసుకోవాలి

సుప్రీంకోర్టు ఢిల్లీ: కావేరి జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చలు జరిపి పరస్పరం ఒక అంగీకారానికి రావాలని సుప్రీంకోర్టు నేడు సూచించింది. ఈ …

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై కేంద్రం అఖిలపక్షం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. …