జాతీయం

ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు

– ఐదుగురి మృతి, తొమ్మిది మందికి గాయాలు – హరియాణాలోని హిసార్‌లో విషాధ ఘటన హిసార్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : హరియాణాలోని హిసార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని …

ఢిల్లీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు

– ఫొటోలు విడుదల చేసిన నిఘా పోలీసులు – దేశరాజధానిలో హై అలర్ట్‌ న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు సమాచారం …

గజతుపాన్‌ బాధితులకు భారీగా విరాళాలు

సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో అందచేత చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): గజ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని డెల్టా జిల్లాల ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తుపాను వలన …

రాహుల్‌తో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

తాజా రాజకీయాలపై చర్చ కుంతియాతో కలసి వెల్లి కలసిన కొండా 23న సోనియా సమక్షంలో పార్టీలో చేరిక కాంగ్రెస్‌లో చేరడం ద్వారా పనిచేసే అవకాశం వెల్లడించిన విశ్వేశ్వర్‌ …

వచ్చే ఎన్నికల్లో గెలవమని బిజెపికి కూడా తెలుసు: రాహుల్‌

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేది లేదని బీజేపీ, ఆరెస్సెస్‌లకు బాగా తెలుసునని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శాసన సభ ఎన్నికల …

బీహార్‌ ఎమ్మెల్యేలకు భారీగా జీతాల పెంపు

నితీశ్‌ కేబినేట్‌ కీలక నిర్ణయం పాట్నా,నవంబర్‌20(జ‌నంసాక్షి): బీహార్‌లో నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జేడీయూ-బీజేపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెల్లించే నెలవారీ మూల వేతనాన్ని …

కరాచీ ప్రైవేట్‌ విమానానికి తప్పిన ముప్పు

గాలిలోనే తెరుచుకున్న డోర్‌ అత్యవసరంగా జయపురలో దింపిన పైలట్‌ జయపుర,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానం తలుపు ఉన్నట్టుండి తెరుచుకోవడంతో ఆ విమానాన్ని జయపుర విమానాశ్రయంలో అత్యవసరంగా …

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై కారంపొడితో దాడి

ఢిల్లీ సచివాలయంలో దారుణ ఘటన నిందితుడిని పట్టుకున్న పోలీసులు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌పై దారుణమైన దాడి జరిగింది. ఆయన ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో …

సిక్కుల ఊచకోతలో తొలితీర్పు

ఇద్దరు వ్యక్తులకు శిక్షలు ఖరారు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన ఊచకోత కేసులో కోర్టు ఇద్దరికి శిక్షలు ఖరారు చేసింది. …

వరుడిపై ఊరేగింపులో కాల్పులు

భుజంలోకి దిగిన తూటాతోనే తాళి కట్టిన పెళ్లి కొడుకు రాజధాని ఢిల్లీలో ఘటనపై పోలీసుల దర్యాప్తు న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాసేపట్లే వివాహం జరగాల్సి ఉండగా వరుడిపై గుర్తుతెలియని దుండగులు …