జాతీయం

ఓటుకునోటు కేసు జనవరి 29కి వాయిదా

  న్యూఢిల్లీ, నవంబర్‌22(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు నోటు కేసును సర్వోన్నత న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 29కి …

ఈవీఎంలపై పిటిషన్‌ను.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ, నవంబర్‌22(జ‌నంసాక్షి) : ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించకుండా, బ్యాలెట్‌ పత్రాలు వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు …

సెల్పీ దిగి ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు బాలికలు

  దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): పదిహేడేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ముంబయి నగరంలోని ఆరీ …

ముంబై చేరుకున్న రైతుల యాత్ర

సిఎం ఫడ్నవీస్‌తో చర్చించేందుకు యత్నాలు ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతూ వేలాదిమంది రైతులు, గిరిజనులు బుధవారం ప్రరాంభించిన నిరసన యాత్ర …

ఇవివెంకు మంత్రి పూజలు

  విచారణకు ఆదేశించిన ఇసి రాయ్‌పుర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో సహకార శాఖ మంత్రి, నవాగఢ్‌ భాజపా అభ్యర్థి దయాళ్‌దాస్‌ బఘేల్‌ ఎటిఎంకు పూజలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌విూడియాలో …

ఎన్నికల వేళ తగ్గుతూ వస్తున్న పెట్రో ధరలు

7 తరవాత మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల జరుగుతన్న వేళ వరుసగా …

పాఠశాల వ్యాన్‌ను ఢీకొన్న బస్సు..

– ఏడుగురు విద్యార్థులు, వ్యాన్‌ డ్రైవర్‌ మృతి భోపాల్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్నా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌ ప్రాంతంలో విద్యార్థులతో వెళ్తున్న …

నాలుగేళ్లలో ఐటీఎగుమతులు లక్ష కోట్లు దాటాయి

– బెంగళూరును దాటడమే తమ లక్ష్యం – ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం – 17:17 ఆర్థిక వృద్ధి రేటుతో శరవేగంగా …

యూపిలో పట్టాలు తప్పిన రైలు

ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు లక్నో,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని దమోరా, దుగ్గన్‌ స్టేషన్ల మధ్య రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలులోని ఆరు బోగీలు పక్కకు …

పులిపిల్లల కళేబరాల గుర్తింపు

పోస్ట్‌ మార్టమ్‌ ద్వారా మరణాన్ని గుర్తించే అవకాశం భోపాల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కన్హా పులుల అభయారణ్యంలో రెండు పులి పిల్లల కళేబరాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ …