జాతీయం

మోదీకి క్లీన్‌చిట్‌పై విచారణ

– ఈనెల 19న విచారణ చేపట్టనున్న సుప్రింకోర్టు న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై …

జనగామ సీటు నాదే!

– కోదండరాం జనగామను కోరుకోవడం లేదన్నారు – విూడియాతో మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 35సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఒకే నియోజకవర్గానికి తాను …

సిఎం సతీమణికి ఝలక్‌

నీటి సమస్య ఎందుకు తీర్చలేదని మహిళ నిలదీత భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సతీమణి సాధనా సింగ్‌ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, …

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గుదల మంగళవారం కూడా కొనసాగింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు …

మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం

మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం- రిలయన్స్‌తో పాటు మరో 30 భాగస్వామ్య కంపెనీలున్నాయి – స్పష్టం చేసిన డసో సీఈఓ ఎరిక్‌ ట్రాప్పీయర్‌ న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : …

కాంగ్రెస్‌ జాబితాపై నరాలు తెగే ఉత్కంఠ

  రెండుసార్లు రాహుల్‌తో భేటీలో చర్చించిన కుంతియా, ఉత్తమ్‌ జాబితాపై మరోమారు ఆరా తీసిని రాహుల్‌ నేడు జాబితా విడుదల కానుందన్న ఆశాభావం న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి సీట్ల …

రాముడు కోరుకున్నప్పుడే ఆలయనిర్మాణం: డిప్యూటి సిఎం

లక్నో,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాముడు కోరుకున్నప్పుడే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. యూపీ సహకార మంత్రి ముకుత్‌ బీహారి వర్మ నివాసంలో జరిగిన …

మళ్లీ మార్కెట్లు నష్టాల బాట

అమ్మకాల సెంటిమెంట్‌తో నష్టం ముంబయి,నవంబర్‌12(జ‌నంసాక్షి): సోమవారం మార్కెట్లు మళ్లీ బేర్‌మన్నాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో అమ్మకాలు, రూపాయి పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం …

అక్బర్‌ చాలా మంచి జర్నలిస్ట్‌

కోర్టుకు తెలిపిన మరో మహిళా జర్నలిస్ట్‌ న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పక్కా జెంటిల్‌మన్‌ అని, బ్రిలియంట్‌ టీచర్‌ …

ముగిసిన పోలింగ్‌: 58.56 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని పది నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ పది నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్‌ ముగిసింది. …